Category: Andhra Pradesh
6546 posts
తన పాదయాత్రపై ‘మాజీ సీఎం వైఎస్ జగన్’ కీలక ప్రకటన..!
September 9, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: 2027లో పాదయాత్ర ప్రారంభిస్తాను. వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్లో పాదయాత్ర ప్రారంభం. Tags: ‘Former CM YS Jagan’ makes a key announcement…
Read Moreకోడి పందెం ఆడుతున్న 11 మందికి పది రోజులు జైలు శిక్ష
September 9, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: కోడి పందేలు ఆడుతూ పట్టుబడిన 11 మందికి 10 రోజుల జైలు శిక్ష విధిస్తూ మదనపల్లె స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు…
Read Moreఆయుష్మాన్ భారత్.. రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం
September 9, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఆయుష్మాన్ భారత్ PM-JAY పథకం కింద కేంద్ర ప్రభుత్వం పేదలకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు పొందే అవకాశం కల్పిస్తోంది. ఈ పథకం…
Read Moreదేశంలో పెరిగిన ఎలక్ట్రిక్ వాహన విక్రయాలు..!
September 9, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఆగస్టులో మొత్తం 2.98 లక్షల ఈవీల విక్రయం. గతేడాదితో పోలిస్తే 52.9 శాతం వృద్ధి. 9.5 శాతం నుంచి 12.3 శాతానికి పెరిగిన మార్కెట్ హవా.…
Read Moreవినాయక మండపాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి..
September 9, 2026 | Andhra Pradesh
పల్నాడు ముచ్చట్లు: సింగిల్ విండో విధానంలో ఆన్లైన్ అనుమతుల ప్రక్రియ ప్రారంభం.. పల్నాడు జిల్లాలో వినాయక చవితి వేడుకల నేపథ్యంలో మండపాలు, విగ్రహాల ఏర్పాటుకు ముందస్తు అనుమతి…
Read Moreతిరుపతికి చేరుకున్న రిలయన్స్ ఎలక్ట్రిక్ ధర్మరథ బస్సులు
September 9, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: తిరుపతికి చేరుకున్న రిలయన్స్ ఎలక్ట్రిక్ ధర్మరథ బస్సులు శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతమైన, పర్యావరణహిత ప్రయాణాన్ని అందించనున్నాయి. శ్రీవారి సేవలో భాగంగా అనంత్ అంబానీ…
Read Moreపెన్షన్ల కోసం 687 మంది ధరఖాస్తులు
September 9, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: మున్సిపాలిటి పరిధిలోని 31వ వార్డులలోను పెన్షన్ల కోసం వితంతువులు, వృద్ధులు, వికలాంగులు తదితరులు క్యూ కట్టారు. మున్సిపాలిటిలో ధరఖాస్తులు కోరుతూ ఈనెల 7 నుంచి ప్రభుత్వం…
Read Moreగణేష్ ఉత్సవాలకు సింగిల్విండోలో అనుమతి
September 9, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: గణేష్ ఉత్సవాలు నిర్వహించే వారు ముందుగా ఆన్లైన్లో సింగిల్విండో విధానంలో అనుమతికి ధరఖాస్తు చేసుకోవాలని సీఐ సుబ్బరాయుడు బుధవారం తెలిపారు. ఉత్సవాల సందర్భంగా నిర్వాహకుల ధరఖాస్తులను…
Read More10న ట్రాఫిక్ మళ్లింపు
September 9, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ర్యాలీ సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు కార్యక్రమం చేసినట్లు సీఐ సుబ్బరాయుడు బుధవారం తెలిపారు. చిత్తూరు నుంచి వచ్చే వాహనాలు జెన్యూటౌన్…
Read Moreగణేష్ విగ్రహాలు ఏర్పాటు
September 9, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పట్టణంలో గణేష్ విగ్రహాల ఏర్పాటు కార్యక్రమాన్ని యువత చురుగ్గా చేపట్టారు. ఎన్ఎస్.పేటలోని మల్లారమ్మవీధిలో గల యువకులు అతిపెద్ద మట్టి విగ్రహాన్ని…
Read More