Category: Andhra Pradesh
1909 posts
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు
March 11, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: ఇంటికి గ్యాస్ సిలిండర్ తీసుకెళ్తున్న ద్విచక్రవాహన దారులను కారు ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం జరిగింది. రామసముద్రం మండలం అజ్జంరెడ్డిపల్లెకి చెందిన గంగరాజు(30),…
Read Moreజాతరకు వచ్చి ఇద్దరు యువకులు మృతి
March 11, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పుంగనూరులో జరుగుతున్న శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర చూసుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వస్తున్న బలోరాజీపు ఢీకొని , విద్యుత్ స్తంభాన్ని కూడ…
Read Moreటిటిడి ట్రస్ట్ లకు రూ.20 లక్షల విరాళం
March 11, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ కు రూ.10 లక్షలు, శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) కు…
Read Moreవైఎస్సార్సిపి పార్టీ కార్యాలయానికి విద్యుత్ వెలుగులు
March 11, 2026 | Andhra Pradesh
-ఆవిర్భావ దినోత్సవానికి సిద్ధం విజయవాడ ముచ్చట్లు: వైఎస్సార్సిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయాన్ని అత్యంత సుందరంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు.…
Read Moreఅన్నమయ్య సంకీర్తనలను రాగిరేకుల నుండి పరిష్కరించి బాణీలు కట్టిన ఘనత రాళ్లపల్లి వారిదే
March 11, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: – ఆచార్య కొడిదల శోభ – అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ 47వ వర్థంతి శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనలను పరిష్కరించడంలో…
Read More2026–27 ఆర్థిక సంవత్సరానికి విద్యా శాఖకు రూ.118.89 కోట్లు కేటాయించారు
March 11, 2026 | Andhra Pradesh
డిజిటల్ తరగతి గదులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టండి విద్యా రంగం అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ- టిటిడి తిరుపతి ముచ్చట్లు: 2026–27 ఆర్థిక…
Read Moreరాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు పూర్తిగా మోసం
March 11, 2026 | Andhra Pradesh
అమరావతి ముచ్చట్లు: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు పూర్తిగా మోసం చేసినది రాష్ట్ర వైఎస్ఆర్సిపి కార్యదర్శి మైనారిటీ. బాజీ బాబా. పశ్చిమ నియోజకవర్గం…
Read Moreరాష్ట్రపతి ముర్ముతో ఎంపీలు మిధున్రెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు
March 11, 2026 | Andhra Pradesh
ఢిల్లీ ముచ్చట్లు: భారత రాష్ట్రపతి ముర్మును రాష్ట్రపతి భవన్లో ఎంపీలు కలిశారు. ఆంధప్రదేశ్, కర్నాటక, కేరళ, హర్యాన, ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎంపిలు కలిసిన వారిలో ఉన్నారు. రాష్ట్రపతిని…
Read MoreMarch 11, 2026 | Andhra Pradesh
ఎంపిచే ఆర్థిక సహాయం పుంగనూరుముచ్చట్లు: మండలంలోని రాగానిపల్లెకి చెందిన నరసింహులుకు రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి వెంకటమిధున్రెడ్డి రూ.3 లక్షలు మంజూరు చేయించారు. బుధవారం ఈ మేరకు పిఎం…
Read Moreశ్రీసుగుటూరు గంగమ్మ జాతరకు పోటేత్తిన జనం
March 11, 2026 | Andhra Pradesh
గెరిగెలతో మోక్కులు చెల్లించిన భక్తులు-గ్రామాల్లో జాతర సందడి పుంగనూరుముచ్చట్లు: పుంగనూరు ప్రజల ఆరాధ్య దైవం ,జమీందారుల కుల దైవమైన శ్రీసుగుటూరు గంగమ్మ జాతరకు భక్తులు పోటేత్తారు. బుధవారం…
Read More