April 18, 2026
Explore

Category: Andhra Pradesh

1952 posts

ఏప్రిల్ 25న ఒంటిమిట్టలో శ్రీ సీతమ్మవారి జయంతి మహోత్సవం

April 18, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో ఏప్రిల్ 25వ తేదీన శ్రీ సీతమ్మవారి జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ…

Read More

పెన్నానది తీరాన భక్తి వెలుగులు

April 18, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: … శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల వైభవోత్సవం జమ్మలమడుగులో ఏప్రిల్ 30 నుండి మే 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు కడప జిల్లా…

Read More

జైపూర్‌లో గర్భిణీ స్త్రీని వేధించిన వ్యక్తి అరెస్టు

April 18, 2026 | Andhra Pradesh

జైపూర్‌ ముచ్చట్లు: జైపూర్‌లో గర్భిణీ స్త్రీని వేధించినందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేసిన ఘటనకు సంబంధించిన తెలుగు వార్తా అప్‌డేట్. గర్భిణీ స్త్రీ పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు…

Read More

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు DA హైక్‌

April 18, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరువు భత్యం (డీఏ) 2 శాతం పెంచింది. ఈ నిర్ణయానికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోద ముద్ర…

Read More

ఎస్వీ డిఫెన్స్ కాలేజీ మరియు గురుకుల పాఠశాలలో కార్యక్రమాల నిర్వహణ.

April 18, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: Tags:Organization of programs at SV Defense College and Gurukula School.

Read More

నేరాల నియంత్రణకు పోలీసులు గట్టిగా పని చేయాలి

April 18, 2026 | Andhra Pradesh

సత్యసాయి ముచ్చట్లు: విజిబుల్ పోలీసింగ్‌తో పాటు స్మార్ట్ పోలీసింగ్ చేపట్టాలిరౌడీ షీటర్లు, పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా పెట్టండి సమాజానికి హానికరంగా మారిన వారిపై పీడీ యాక్ట్…

Read More

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..!

April 18, 2026 | Andhra Pradesh

ఢిల్లీ ముచ్చట్లు: రూ.9,889 కోట్లతో రాజమండ్రి-విశాఖ 3, 4 రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు.. రబీ పంటలకు…

Read More

రెవెన్యూ సేవల్లో వేగం–పారదర్శకతకు ప్రాధాన్యం

April 18, 2026 | Andhra Pradesh

పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలి ప్రజలలో రెవెన్యూ శాఖపై సంతృప్తి స్థాయిని పెంచాలి –జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మదనపల్లి ముచ్చట్లు: రెవెన్యూ సేవల్లో వేగం…

Read More

అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ నందు APTF ధర్నా

April 18, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర పిలుపుమేరకు నేడు మదనపల్లె నందు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాము ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు…

Read More

వైసీపీ హయాంలో విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం.

April 18, 2026 | Andhra Pradesh

నిడదవోలు ముచ్చట్లు: 2024లో మేము అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో ఎక్కడచూసినా చెత్త పేరుకుపోయింది..! గత ప్రభుత్వం చెత్తను పోగువేసి పోయింది.. భూమ్మీద, భూమి లోపల కూడా చెత్తతో…

Read More