తమిళనాడు ముచ్చట్లు:
వరుసగా ఐదుగురు తమిళనాడు సీఎంలను కలిసిన ఏకైక ప్రధానిగా మోదీ రికార్డ్
- జె. జయలలిత, ఓ. పన్నీర్సెల్వం, ఎడప్పాడి కె. పళనిస్వామిలతో గతంలో భేటీ అయిన మోదీ
- ఆ తర్వాత సీఎం ఎం.కె. స్టాలిన్, ప్రస్తుత సీఎం చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్లతోనూ సమావేశం
- తమిళనాడు రాజకీయ చరిత్రలో ఈ అరుదైన మైలురాయిని అందుకున్న ఏకైక దేశ ప్రధానిగా మోదీ గుర్తింపు
Tags: Another Rare Political Achievement for Prime Minister Modi