Category: Andhra Pradesh
1904 posts
తమిళనాడు’ లో ..రూ.1200 కోట్లకు పైగా .. సొమ్ము ‘సీజ్’.❗
April 21, 2026 | Andhra Pradesh
తమిళనాడు ముచ్చట్లు: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో … అధికారులు తనిఖీలను మరింత కఠినతరం చేశారు. ఎల్లుండి జరగనున్న పోలింగ్కు ముందుగానే రాష్ట్రవ్యాప్తంగా…
Read Moreపశ్చిమాసియాలో శాంతి కోసం అగ్రరాజ్యం మరో ముందడుగు
April 21, 2026 | Andhra Pradesh
పశ్చిమాసియా ముచ్చట్లు: శాంతి చర్చల్లో ట్రంప్ స్వయంగా పాల్గొనే ఛాన్స్ చర్చలు కొలిక్కి వస్తే ఇస్లామాబాద్కు వెళ్లనున్న ట్రంప్ స్వయంగా వెళ్లకపోతే వర్చువల్ పద్దతిలో సంతకం చేసే…
Read Moreస్టాల్స్ నిర్వహణను అడ్డుకున్న వ్యాపారుల అసోసియేషన్
April 21, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ వద్ద ఉద్రిక్తత అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణం, నీరురుగట్టు వారిపల్లెలోని ఓ కళ్యాణ మండపంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన…
Read Moreఅనుమానం పెనుభూతమై….పదేళ్ల బంధం.
April 21, 2026 | Andhra Pradesh
. పగబట్టిన అనుమానం.. కన్నతల్లి కాటికి.. తండ్రి జైలుకు.. అనాథలైన బిడ్డలు! అన్నమయ్య ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా వాల్మీకి పురంలో భర్త అనుమానం భార్య ప్రాణాన్ని బలి…
Read Moreఎన్డీయే తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం చంద్రబాబు మీడియా సమావేశం.
April 21, 2026 | Andhra Pradesh
చెన్నై ముచ్చట్లు: నేను 48 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. 1978లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాను. నేను యూఎఫ్ కన్వీనర్గా ఉన్నప్పుడు, దేవెగౌడ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు.…
Read Moreకొద్ది రోజుల్లో పెళ్లి.. ఆటో నుంచి జారిపడి యువతి మృతి
April 21, 2026 | Andhra Pradesh
విజయనగరం ముచ్చట్లు: విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని నరవ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. బోనెల శ్రీను, వరలక్ష్మీ దంపతుల పెద్ద కుమార్తె రేణుక (18)కు ఒక…
Read More25న కంటి వైద్యశిబిరం
April 21, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఈనెల 25న కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ శంకర్నేత్రాలయ వారిచే…
Read Moreప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
April 21, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన , విలువలతో కూడిన విద్య అందించడం జరుగుతోందని హెచ్ఎం వెంకట్రమణారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని మర్రిమాకులపల్లె గ్రామ పాఠశాలలో వార్షికోత్సవం…
Read Moreగ్రంధాలయాలను అభివృద్ధి చేస్తాం
April 21, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: ఉమ్మడి జిల్లాలో గల గ్రంధాలయాలను అభివృద్ధి చేస్తామని గ్రంధాలయ చైర్మన్ గురువారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక గ్రంధాలయాన్ని సందర్శించారు. గ్రంధాలయ అధికారులు ,…
Read Moreఆదిశంకరాచార్యులకు ప్రత్యేక పూజలు
April 21, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: శృంగేరి పిఠాధిపతి శ్రీ ఆదిశంకరాచార్యుల జయంతి వేడుకలను బ్రాహ్మణులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు ఆర్కె.రామకృష్ణ ఆధ్వర్యంలో శంకరాచార్యుల విగ్రహానికి పూలమాలలు…
Read More