Category: Andhra Pradesh
1904 posts
కళ్లు తెరువు ట్రంప్ – ఈగో ఎందుకు!?
March 18, 2026 | Andhra Pradesh
అమెరికా ముచ్చట్లు: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని పరిపాలనలో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ జోసెఫ్ కెంట్ తన పదవికి…
Read Moreస్వయంగా బస్సు నడిపి దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్
March 18, 2026 | Andhra Pradesh
కృష్ణా ముచ్చట్లు: మాట ఇచ్చాం.. నెరవేర్చాం – ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా మాటిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దానిని నెరవేర్చే దిశగా దివ్యాంగ…
Read Moreపెద్దఈటిపాకం గ్రామం వద్ద గుర్తు తెలియని యువకుడు మృతి
March 18, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: సత్యవేడు మండలం పెద్దఈటిపాకం గ్రామానికి సమీపంలో ద్విచక్ర వాహనంతో పాటు యువకుడు ఒకరు మృతి చెందారు.బుధవారం కొందరు గ్రామస్తులు దీన్ని గుర్తించారు. మృతి చెందిన…
Read More‘దివ్యాంగ శక్తి’ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
March 18, 2026 | Andhra Pradesh
గుంటూరు ముచ్చట్లు: ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరి బస్టాండ్ నుంచి…
Read Moreఇరాన్పై ఇజ్రాయెల్,అమెరికా కొనసాగుతున్న దాడులు
March 18, 2026 | Andhra Pradesh
ఇరాన్ ముచ్చట్లు: ఇరాన్పై యుద్ధంలో రూటు మార్చిన అమెరికా,ఇజ్రాయెల్ ఇరాన్ అధ్యక్ష కార్యాలయం,క్షిపణి కేంద్రాలు,ఇరాన్ ముఖ్య నేతలే లక్ష్యంగా దాడులు దాడులకు సిద్ధమైన అమెరికా,ఇజ్రాయెల్ బీ-2 బాంబర్లతో…
Read Moreకోర్టుకు హాజరుకాని నిందితుల అరెస్టు
March 18, 2026 | Andhra Pradesh
భీమారం ముచ్చట్లు: కోర్టుకు హాజరుకాని నిందితుల అరెస్టు భీమారం పోలీస్ స్టేషన్ లో 2024లో నమోదైన కేసులో కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్న ఏ.…
Read Moreవార్త రాసేవాడికి గౌరవం లేకపోతే… ప్రజాస్వామ్యం బలహీనమవుతుంది!”
March 18, 2026 | Andhra Pradesh
తెలంగాణ ముచ్చట్లు: తెలంగాణలో జర్నలిజం అంటే కేవలం ఫీల్డ్లో తిరిగేవాళ్లదే కాదు… డెస్క్పై కూర్చొని వార్తను ప్రజలకు అందించే వాళ్లది కూడా అదే బాధ్యత! “వార్త రాసేవాడికి…
Read Moreతహశీల్దార్ కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరం..
March 18, 2026 | Andhra Pradesh
చిలకలూరి ముచ్చట్లు: చిలకలూరిపేట స్థానిక తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో బుధవారం మ్యాక్సీవిజన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.ఈ శిబిరాన్నితహశీల్దార్ మొహమ్మద్…
Read Moreమదనపల్లెలో నూతన ఎస్పీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన డిఐజి
March 18, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బుధవారం నూతన జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ప్రారంభించారు. నూతన ఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవానికి…
Read Moreమదనపల్లెకు చేరుకున్న డీఐజీ కోయ ప్రవీణ్
March 18, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: కర్నూల్ రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ బుధవారం ఉదయం మదనపల్లె కొత్త ఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. కార్యాలయం వద్దకు వచ్చిన డిఐజి కి…
Read More