Category: Andhra Pradesh
1974 posts
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారు
March 31, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం వరకు 70,044 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ రాష్ట్ర గవర్నర్
March 31, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని మంగళవారం ఏపీ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ను టీటీడీ ఈవో…
Read Moreస్వర్ణరథంపై శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామి కటాక్షం
March 31, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండవరోజైన మంగళవారం ఉదయం శ్రీ మలయప్పస్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరుమాడ వీధుల్లో స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులను…
Read Moreమోహిని అలంకారంలో పల్లకిపై విహరించిన కోదండరాముడు – భక్తులకు కనువిందు
March 31, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు మంగళవారం ఉదయం స్వామివారు మోహిని అలంకారంలో పల్లకిపై ఊరేగుతూ భక్తులకు కనువిందు…
Read MoreMarch 31, 2026 | Andhra Pradesh
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కార్యచరణ సమావేశం లో పార్టీ నేతలు ఎమ్మెల్యే లు మధన పల్లి ముచ్చట్లు: Tags:Party leaders and MLAs at Rayalaseema Lift…
Read Moreమదనపల్లిలో రౌండ్ టేబుల్ సమావేశం
March 31, 2026 | Andhra Pradesh
మదనపల్లి ముచ్చట్లు: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కూటమి ప్రభుత్వం నిలిపివేసిన నేపథ్యంలో మంగళవారం నాడు మదనపల్లిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ పై…
Read More31న ఎస్సీ, ఎస్టీ మానటరింగ్ కమిటి సమావేశం
March 30, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని తహశీల్ధార్ కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానటరింగ్ కమిటి సమావేశం నిర్వహిస్తున్నట్లు తహశీల్ధార్ రాము తెలిపారు. సోమవారం…
Read More31న మండల సర్వసభ్య సమావేశం
March 30, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం ఉదయం 10:30 గంటలకు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో…
Read Moreశ్రీ వీరాంజనేయస్వామి ఆలయంలో దీపోత్సవం
March 30, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని హనుమంతురాయునిదిన్నెలో వెలసియున్న శ్రీ వీరాంజనేయస్వామి ఆలయంలో బ్రహ్గ్మత్సవాలలో భాగంగా సోమవారం దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామలక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవమూర్తులను…
Read Moreతండ్రిని చంపిన తనయుడికి జీవిత ఖైదు, జరిమాన
March 30, 2026 | Andhra Pradesh
విజయనగరం ముచ్చట్లు: విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ విజయనగరం జిల్లా, 2వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో 2025 సం.లో నమోదైన హత్య కేసులో నిందితుడు విజయనగరం…
Read More