March 14, 2026
Explore

Category: Andhra Pradesh

1904 posts

లోక్‌ అదాలత్‌లో 416 కేసులు పరిష్కారం

March 14, 2026 | Andhra Pradesh

రూ.19.50 లక్షల పరిహారం పంపిణీ పుంగనూరుముచ్చట్లు: పుంగనూరు కోర్టు ఆవరణంలో సీనియర్‌ సివిల్‌జడ్జి ఆరీఫాషేక్‌ ఆధ్వర్యంలో 416 కేసులను శనివారం పరిష్కరించారు. ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి సుభాన్‌…

Read More

వక్ఫ్ బోర్డు ఆస్తులను మనమే కాపాడుకోవాలి

March 14, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: రాష్ట్రం, దేశంలో ఉన్న వక్ఫ్ బోర్డు ఆస్తులను మనమే కాపాడుకోవాలిఆస్తులను మనమే కాపాడుకోవాలని ఎంపి మిధున్‌రెడ్డి సూచించారు. శనివారం ఆయన ఇఫ్తార్‌ విందులో ముస్లింలతో కలసి…

Read More

ముస్లిం రుణం తీర్చుకోలేం

March 14, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: ముస్లింలకు ఎంత సేవ చేసిన వారి రుణం తీర్చుకోలేమని వైఎస్సార్‌సిపి రీజనల్‌ కోఆర్డినేటర్‌ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి…

Read More

దారుణం.. భార్యను చంపిన భర్త…

March 14, 2026 | Andhra Pradesh

ములుగు ముచ్చట్లు: ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలం పెద్దాపూర్లో దారుణం జరిగింది. భర్త గోదారి రాజ సమ్మయ్య తన భార్య సంధ్యను హత్య చేశాడు. అనంతరం వెంకటాపూర్…

Read More

ఏపీ పదో తరగతి విద్యార్థులకు ఊరట.. ‘నిమిషం’ టెన్షన్ లేదు, కాకపోతే కండిషన్స్ అప్లై

March 14, 2026 | Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌ ముచ్చట్లు: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు ఈ నెల 16 నుంచి ప్రారంభంకానున్నాయి. మొత్తం 6,40,916మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మొత్తం 3,415 పరీక్ష కేంద్రాలు…

Read More

ఎంగేజ్‌మెంట్ అయ్యాక పెళ్లికి వరుడు నిరాకరించడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి, కుమార్తె బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన!

March 14, 2026 | Andhra Pradesh

బాపట్ల ముచ్చట్లు: మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామం బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం… స్థానిక బిసి కాలనీకి చెందిన సిరికొండ శ్రీనివాసరావు, సుజాత(46) దంపతులకు ఒక…

Read More

తెలంగాణలో ఇవాళ్టి నుంచే టెన్త్ ఎగ్జామ్స్

March 14, 2026 | Andhra Pradesh

తెలంగాణ ముచ్చట్లు: ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటలకు పరీక్షలు ఐదు నిమిషాలు ఆలస్యమైనా విద్యార్థులకు అనుమతి రాష్ట్రవ్యాప్తంగా 2676 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు.…

Read More

కీసరగుట్టలోని శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని సందర్శించిన టిటిడి ఛైర్మెన్ బి.ఆర్. నాయుడు

March 13, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ సమీపంలోని కీసరగుట్టలో ఉన్న శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని టిటిడి ఛైర్మెన్ బి.ఆర్. నాయుడు శుక్రవారం సందర్శించారు. శ్రీ…

Read More

శ్రీ తిరుమలనాధ స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన టిటిడి ఛైర్మెన్

March 13, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం చీకటిమామిడి గ్రామంలో వెలసిన శ్రీ తిరుమలనాధ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు పట్టువస్త్రాలను…

Read More

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

March 13, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: ఆలయానికి పరదాలు విరాళం : మార్చి 16న అంకురార్పణ :

Read More