Category: Andhra Pradesh
1977 posts
సీఎంఆర్ఎఫ్ గోల్మాల్ ఆరోపణలపై విచారణకు ఆదేశం
April 9, 2026 | Andhra Pradesh
నందలూరు ముచ్చట్లు: నందలూరు మండలంలో సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ దుర్వినియోగంపై వస్తున్న ఆరోపణలపై నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు తీవ్రంగా స్పందించారు.పేదల కోసం ఉన్న సీఎంఆర్ఎఫ్…
Read Moreఅక్రమ లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట.
April 9, 2026 | Andhra Pradesh
విజయవాడ ముచ్చట్లు: నిబంధనలు సడలించాలని మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారించిన ఏసీబీ కోర్టు. బెయిల్ విడుదల తరువాత పార్లమెంట్ సమావేశాలకు, విదేశాలకు వెళ్ళేందుకు బెయిల్…
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారు
April 8, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని బుధవారం ఉదయం వరకు 74,232 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…
Read Moreభక్తి వైభవంతో శ్రీ భాష్యకార్ల ఉత్సవాలు
April 8, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: ఏప్రిల్ 13 నుండి 22 వరకు శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఘనంగా నిర్వహణ తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జగద్గురు శ్రీ భాష్యకారులు వారి…
Read Moreశ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంకు రూ.10 లక్షలు విరాళం
April 8, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: తిరుపతికి చెందిన కె.అనంతమ్మ పుట్టినరోజు సందర్భంగా, వారి కుమార్తె శారద తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంకు రూ.10…
Read Moreశ్రీ ఎస్వీ సర్వశ్రేయాస్ ట్రస్ట్ కు రూ.10 లక్షలు విరాళం
April 8, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: తిరుపతికి చెందిన పి.సతీష్ కుమార్, పి.రోజా దంపతులు బుధవారం శ్రీ ఎస్వీ సర్వశ్రేయాస్ ట్రస్ట్ కు రూ.10 లక్షలు విరాళం అందించారు. ఈ మేరకు…
Read Moreభక్తులను మరింత ఆకట్టుకునేలా ఎస్వీబీసీ ప్రసారాలు: టిటిడి జేఈవో డా.ఎ. శరత్
April 8, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: శ్రీవారి భక్తులకు మరింత ఆధ్యాత్మిక అనుభూతి కలిగించేలా శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) ప్రసారాలను విస్తరించనున్నట్లు టిటిడి జేఈవో (వైద్యం, విద్య) మరియు…
Read Moreతమిళనాడు ఎన్నికల్లో I.N.D.I.A కూటమి దే విజయం
April 8, 2026 | Andhra Pradesh
తమిళనాడు ముచ్చట్లు: పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా డీసీసీ అధ్యక్షులు బాలగురవం బాబు ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రం, తిరువల్లూర్ జిల్లా,…
Read Moreక్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలు
April 8, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: విద్యార్థులు క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు వీలుందని సీఐ సుబ్బరాయుడు సూచించారు. బుధవారం రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమిలో గ్రాడ్యూయేషన్డేను డైరెక్టర్ చంద్రమోహన్రెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…
Read Moreఆలయ రూములు కూల్చివేత
April 8, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణ సమీపంలోని గూడూరుపల్లె వద్ద వెలసియున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన లక్షలాది రూపాయలు విలువ చేసే మూడు అంగడి రూములను కొందరు మంగళవారం రాత్రి…
Read More