Category: Andhra Pradesh
1957 posts
తిరుచానూరు శ్రీ పద్మావతీ ఆలయం వద్ద ప్రథమ చికిత్స కేంద్రం ఏర్పాటు – టిటిడి
April 23, 2026 | Andhra Pradesh
తిరుచానూరు ముచ్చట్లు: తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం ప్రథమ చికిత్స కేంద్రాన్ని గురువారం ప్రత్యేక పూజలతో టిటిడి ప్రారంభించింది. ఆలయానికి రోజురోజుకు…
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారు
April 23, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం వరకు 65,354 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…
Read Moreమమతకు సుప్రీంకోర్టు గట్టి షాక్…
April 23, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: దర్యాప్తులో జోక్యానికి నో చెప్పిన ధర్మాసనం… ఐపాక్ ఆఫీస్పై ఈడీ దాడులు జరుగుతుండగా సీఎం అక్కడికి వెళ్లడంపై సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది…. ఇది కేంద్రం vs…
Read Moreఇది బాధ్యతగల తలిదండ్రుల విజయం…
April 23, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడిజాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదుల వెల్లువరాష్ట్ర ప్రభుత్వాలకు NHRC నోటీసులుజాతీయ స్కూల్ బ్యాగ్ విధానం ప్రకారం..చర్యలు తీసుకోవాలని…
Read MoreST.LUKE’S SCHOOL కి డీఈఓ షోకాజ్ నోటీసు
April 23, 2026 | Andhra Pradesh
గుంటూరు ముచ్చట్లు: గుంటూరు నగరంలోని నెహ్రూ నగర్ 5వ లైన్లో ఉన్న ST.LUKE’S SCHOOL యాజమాన్యంపై జిల్లా విద్యాశాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులను ప్రతిరోజూ…
Read Moreమోడల్స్కూల్ ప్రవేశపరీక్షలలో 78 మంది ఎంపిక
April 23, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: మండలంలోని అడవినాథునికుంటలో గల మోడల్స్కూల్లో అడ్మీషన్ల కోసం జరిగిన ప్రవేశ పరీక్షల్లో 78 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ టిఎన్.రమ తెలిపారు. గురువారం ప్రిన్సిపాల్…
Read Moreఉత్తమ విద్యార్థులకు డిక్షనరీలు ప్రధానం
April 23, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినీలకు ఎంవి హెల్పింగ్హాండ్స్ సంస్థ వారు డిక్షనరీలు ప్రధానం చేశారు. గురువారం సంస్థ సభ్యులు…
Read Moreఆర్యవైశ్యులచే గంగజలాల ర్యాలీ
April 23, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: పట్టణంలోని బజారువీధిలో గల శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకల్లో భాగంగా గురువారం ఆర్యవైశ్యులు పవిత్ర గంగాజలాలతో ర్యాలీ నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం…
Read Moreఉరుసు నిర్వాహణపై సీఐ పరిశీలిన
April 23, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: పట్టణంలోని హజరత్ సయ్యద్నూర్షావలిబాబా ఉరుసు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ముస్లింలతో కలసి పరిశీలించారు. గురువారం సీఐ కళాశాల మైదానాన్ని పరిశీలించారు. దీనిపై…
Read More25న తొలిసారిగా పుంగనూరులో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలు
April 23, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: పుంగనూరులో తొలిసారిగా పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఎంఈవో నటరాజారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.…
Read More