Category: Andhra Pradesh
1899 posts
విశాఖ పోర్టు నుంచి పీడీఎస్ రైస్ అక్రమ రవాణాకు స్కెచ్
March 9, 2026 | Andhra Pradesh
విశాఖ ముచ్చట్లు: తూర్పు గోదావరి జిల్లా నుంచి పోర్టుకు తరలిస్తున్న ముఠా మూడు లారీల్లో 103 టన్నుల రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ కు యత్నం పక్కా సమాచారంతో…
Read Moreవేసవిలో నీటి సమస్య రాకుండ చూడాలి
March 9, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: మండలంలోని అన్ని గ్రామ ప్రాంతాలలోను వేసవిలో ఎలాంటి నీటి సమస్య రాకుండ జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపిపి భాస్కర్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ఎంపీడీవో అప్పాజి…
Read More10 నుంచి రెండు రోజుల పాటు శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర
March 9, 2026 | Andhra Pradesh
పట్టువలు సమర్పించనున్న ఎమ్మెల్యే, ఎంపి పుంగనూరుముచ్చట్లు: పట్టణ జమీందారుల ఆరాధ్య కులదైవమైన శ్రీసుగుటూరు గంగమ్మ జాతరను మంగళ, బుధవారాలలో వైభవంగా ప్రారంభం కానున్నది. ఉదయం నుంచి జమీందారుల…
Read Moreబసవరాజ హైస్కూల్కు 145 సంవత్సరాల చరిత్ర
March 9, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: ఘన చరిత్ర ఆ పాఠశాల సొంతం . ఎందరో ప్రముఖులు , ఉన్నతాధికారులకు అక్షరాలు నేర్పించి, దేశ, విదేశాలలో స్థిరపడేందుకు వార్యధిగా నిలిచిన బసవరాజ హైస్కూల్,…
Read Moreవికసిత్ భారత్ -జి-రాం-జీ పథకంపై “125 రోజుల ఉపాధి హామీ” గోడపత్రికను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్…..
March 9, 2026 | Andhra Pradesh
ఏప్రిల్ 2026 నుండి 125 రోజుల పని దినాల కల్పన….. మదనపల్లి ముచ్చట్లు: వికసిత్ భారత్ జి రామ్ జి పతకంపై 125 రోజుల ఉపాధి హామీ…
Read Moreమదనపల్లిలో అర్థరాత్రి రోడ్డు ప్రమాదం యువకుడు మృతి
March 9, 2026 | Andhra Pradesh
మదనపల్లి ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి మండలంలో ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగి మృత్యువాత పడ్డాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా…
Read More2026లో టాప్ 10 ధనవతులు వీరే
March 9, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: భారతదేశ బిలియనీర్ల జనాభా వేగంగా విస్తరిస్తోంది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026 ప్రకారం, ఇండియాలో ఇప్పుడు 308 మంది బిలియనీర్లు ఉన్నారు. ముఖేష్ అంబానీ…
Read Moreకేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంత్రి నారా లోకేష్ భేటి!
March 9, 2026 | Andhra Pradesh
అహ్మదాబాద్ ముచ్చట్లు: అహ్మదాబాద్లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాని, వారి మనవడిని కలవడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి…
Read Moreబెంగాల్ ప్రభుత్వం అన్ని హద్దులు దాటింది – ప్రధాని మోదీ ఆగ్రహం
March 9, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పశ్చిమ బెంగాల్ పర్యటనలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి…
Read Moreసుప్రీం లీడర్గా ఖమేనీ కుమారుడు.. ఇరాన్ అధికారిక ప్రకటన
March 9, 2026 | Andhra Pradesh
టెహ్రాన్ ముచ్చట్లు: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఆయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు ఆయతుల్లా సయ్యద్ మొజ్తాబా హుస్సేనీ ఖమేనీ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఇరాన్ అధికారికంగా…
Read More