Category: Andhra Pradesh
2020 posts
యువతకు అవగాహన సదస్సు
April 6, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: Tags:Awareness Session for Youth
Read Moreసిబిఐ అధికారులమంటూ ‘డిజిటల్ అరెస్ట్’ మోసం:
April 6, 2026 | Andhra Pradesh
అంతరాష్ట్ర సైబర్ నేరగాడి అరెస్ట్.. 💠మీడియా సమావేశంలో వివరాలు వెడించిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి 👉మదనపల్లి 1 వ పట్టణ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్:…
Read Moreఢిల్లీ అసెంబ్లీ ఆవరణలో భద్రతా వైఫల్యం..!
April 6, 2026 | Andhra Pradesh
ఢిల్లీ ముచ్చట్లు: అసెంబ్లీ గేటు దగ్గరకు దూసుకొచ్చిన కారు..! మొహానికి మాస్క్ వేసుకుని కారు నడిపిన ఆగంతకుడు. గేట్ నెంబర్-2ను ఢీకొట్టి లోపలకు వచ్చిన అనుమానిత కారు.…
Read Moreఅనంతపురం జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు సీరియస్..!
April 6, 2026 | Andhra Pradesh
అనంతపురం ముచ్చట్లు: యాడికి సభలో అధికారుల ప్రోగ్రెస్పై ఆరా. ఉన్నతాధికారుల ప్రోగ్రెస్ రిపోర్ట్ను ప్రజల ముందే చదివి వినిపించిన సీఎం చంద్రబాబు. ‘ఎందుకు వెనుకబడ్డారంటూ?’ ప్రజల ముందే…
Read Moreఈ నెల 28న గూగుల్ డేటా సెంటర్ పనులు అధికారికంగా ప్రారంభం..!
April 6, 2026 | Andhra Pradesh
విశాఖ ముచ్చట్లు: ఏపీలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటుకానున్న గూగుల్ డేటా సెంటర్..! కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, గూగుల్ క్లౌడ్ సీఈవో…
Read Moreమదనపల్లె తహసీల్దాను కలెక్టరేట్ కు అటాచ్, భారీ మొత్తంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు.
April 6, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె తహసీల్దారు కిషోర్ కుమార్ రెడ్డిని కలెక్టరేట్ కు అటాచ్ చేస్తూ కలెక్టర్ నిశాంత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. మదనపల్లె తహసీల్దారుగా…
Read Moreచంద్రగిరిలో రైలు పట్టాలపై సుండుపల్లి యువకుడి మృతదేహం
April 6, 2026 | Andhra Pradesh
చంద్రగిరి ముచ్చట్లు: చంద్రగిరి–నర్సింగాపురం మధ్య రైలు పట్టాలపై ఆదివారం ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడిని రాజంపేట…
Read Moreఆర్టీసీ ఉద్యోగిని ఆత్మహత్య
April 6, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: రాయచోటి: స్థానిక మాసాపేటలో నివాసముంటున్న ఆర్టీసీ ఉద్యోగిని జి. రోషిణి (24) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాయచోటి ఆర్టీసీ బస్టాండ్లో అనౌన్సర్గా పనిచేస్తున్న ఆమె,…
Read Moreఒంటరితనం భరించలేక యువకుడు ఆత్మహత్య
April 6, 2026 | Andhra Pradesh
సంబేపల్లె ముచ్చట్లు: సంబేపల్లె మండలంలోని దుద్యాల గ్రామం పెద్దకోడివాండ్లపల్లెకు చెందిన సలీంద్ర అనిల్ కుమార్ (25) అనే యువకుడు ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటో నడుపుతూ…
Read Moreరీ-సర్వే తప్పులపై తహశీల్దార్ కార్యాలయం వద్ద రైతుల ధర్నా
April 6, 2026 | Andhra Pradesh
బి.కొత్తకోట ముచ్చట్లు: బి.కొత్తకోటమండలంలోని శీలంవారిపల్లి పంచాయతీ రైతులు రీ-సర్వే అక్రమాలపై సోమవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. నోటీసులు ఇవ్వకుండానే సర్వే చేయడం వల్ల భూ విస్తీర్ణం,…
Read More