Category: Andhra Pradesh
5341 posts
విద్యాహక్కు చట్టాన్ని ప్రతిష్టంగా అమలు చేయాలని కదంతొక్కిన విద్యార్థులు
July 27, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: ప్రభుత్వం విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం విద్యార్థులు కదంతొక్కారు. ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ…
Read Moreఅర్ధరాత్రి చెట్లు మాయం
July 27, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: మండలంలోని రాగానిపల్లె వద్ద గల మల్లుపల్లె క్రాస్లో రాత్రిపూట చెట్లు నరికి తీసుకెళ్తున్న సంఘటన సోమవారం వెలుగుచూసింది. గ్రామస్తులు తెలిపిన మేరకు కొంత మంది చెట్లను…
Read Moreక్యాన్సర్ బాధితుడికి రూ.3 లక్షలు
July 27, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని రహమత్నగర్లో నివాసం ఉన్న ఎస్.బావాజాన్ క్యాన్సర్వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని స్థానిక మైనార్టీ నాయకులు రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి వెంకటమిధున్రెడ్డికి తెలిపారు. దీనిపై స్పందించిన…
Read Moreజపాన్ కరాటేపోటీలకు పుంగనూరు విద్యార్థులు ఎంపిక
July 27, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: జపాన్ దేశంలో సెఫ్టెంబర్ నెలలో జరిగే అంతర్జాతీయ కరాటే పోటీలకు పుంగనూరు నుంచి కరాటే విద్యార్థులు ఎంపికైయ్యారని కరాటే మాస్టర్ మహేష్ తెలిపారు. సోమవారం ఆయన…
Read More29న గురుపౌర్ణమి వేడుకలు
July 27, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: గురుపౌర్ణమి సందర్భంగా పలు ఆలయాలలో గురుపౌర్ణమి వేడుకలు ఈనెల 29న నిర్వహించేందుకు సిద్ధం చేశారు. పట్టణంలోని కొత్తయిండ్లలో గల శ్రీసాయిబాబా ఆలయం, యాబైరాళ్ల మొరవలో గల…
Read Moreబస్సు ఆటో ఢీకొని. ఒకరు మృతి
July 27, 2026 | Andhra Pradesh
ఇద్దరికీ తీవ్ర గాయాలు పీలేరు ముచ్చట్లు: చిత్తూర్ రోడ్డు లో. సోమవారం ఉదయం. బస్సు ఆటో ఢీకొన్న ప్రమాదంలో. వై సింహాద్రి (18) మృతి చెందగా. శరత్…
Read Moreఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: చమర్తి
July 26, 2026 | Andhra Pradesh
రాజంపేట ముచ్చట్లు: రాజంపేట నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఒంటిమిట్ట మండల అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి అధ్యక్షతన టీడీపీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో…
Read Moreలయన్స్ కంటి ఆసుపత్రిలో 19 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు
July 26, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: రాయచోటి మండలం చెన్నముక్కపల్లిలోని లయన్స్ కంటి ఆసుపత్రిలో ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, పీలేరు, సుండుపల్లె, వీరబల్లి…
Read Moreవర్షాభావంతో ఎండిపోతున్న వేరుశనగ పంటలు.
July 26, 2026 | Andhra Pradesh
నష్టపరిహారం ఇవ్వాలని రైతుల విజ్ఞప్తి రామసముద్రం ముచ్చట్లు: తీవ్ర వర్షాభావంతో నష్టపోయిన వేరుశెనగ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఎండిపోయిన పంటలకు వెంటనే పరిహారం ప్రకటించాలని అన్నమయ్య జిల్లా…
Read Moreచేనేత కార్మికుల సంక్షేమానికి ప్రగడ కోటయ్య సేవలు చిరస్మరణీయం: జేసీ
July 26, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె కలెక్టర్ కార్యాలయంలో ప్రగడ కోటయ్య 111వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, డీఆర్ఓ వెంకటేశు చిత్రపటానికి…
Read More