Category: Andhra Pradesh
1989 posts
20న ఎద్దుల పరుష వేలం
April 13, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: పట్టణంలోని శ్రీమాణిక్యవరదరాజస్వామి రథోత్సవ పరుష వేలంపాటను ఈనెల 20న నిర్వహిస్తున్నట్లు ఆయన డిప్యూటి కమిషనర్ ఏకాంబరం తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతియేటా…
Read Moreఏరియా ఆసుపత్రిలో కంటి వైద్యశిబిరం
April 13, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో సోమవారం ఉచిత కంటి వైద్యశిబిరాన్ని డాక్టర్ గ్రీష్మబిందు నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి…
Read Moreడాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకోవాలి
April 13, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్. అంబేద్కర్ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ప్రిన్సిపాల్ రాజశేఖర్ పిలుపునిచ్చారు. సోమవారం డిగ్రీ కళాశాలలో…
Read Moreమే 01 నుండి 9వ తేదీ వరకు శ్రీ వేదనారాయణస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
April 13, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 01 నుండి 9వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఏప్రిల్…
Read Moreకోతుల కోసం పెట్టిన విషం లడ్డూ..
April 13, 2026 | Andhra Pradesh
తెలియక తినేసిన నాలుగేళ్ల పసివాడు..! ఆ తర్వాత ఏం జరిగిందంటే.. ములుగు ముచ్చట్లు: Tags; Poison laddus given for kotula..
Read Moreమడకల వారి పల్లె హరిత హోటల్ వద్ద బోల్తాబడ్డ కారు..
April 13, 2026 | Andhra Pradesh
బద్వేల్ ముచ్చట్లు: ఇద్దరు యువకుల మృతి మృతుడు కోటపాటి చెన్నకేశవులు అట్లూరు మండల రంగంపల్లి గ్రామం .. Tags: The car overturned near Haritha Hotel…
Read Moreతొలిసారి ఆస్ట్రేలియా ఆర్మీ చీఫ్ గా మహిళా
April 13, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: 125 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా మహిళను సైన్యాధ్యక్షురాలిగా నియమించిన ఆస్ట్రేలియా. జూలైలో సైన్యాధిపతిగా బాధ్యతలు స్వీకరించనున్న లెఫ్టినెంట్ జనరల్ సూసన్ కోయల్. ప్రస్తుతం జాయింట్ క్యాపబిలిటీస్…
Read Moreఅమెరికా అందాల పోటీల్లో పల్నాడు జిల్లా యువతికి రన్నరప్ గా గౌరవం
April 13, 2026 | Andhra Pradesh
అమెరికా ముచ్చట్లు: అమెరికాలో జరిగిన ‘తెలుగు యూఎస్ఏ’ అందాల పోటీల్లో పల్నాడు జిల్లాకు చెందిన దివ్యశ్రీ రన్నరప్గా నిలిచి ప్రతిభ కనబరిచారు. చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామానికి…
Read Moreపోలింగ్ కేంద్రాల్లో బయోమెట్రిక్ పెట్టండి.. సుప్రీంలో పిల్
April 13, 2026 | Andhra Pradesh
న్యూ ఢిల్లీ ముచ్చట్లు: దొంగ ఓట్లను అరికట్టేందుకు పోలింగ్ కేంద్రాల్లో ఫింగర్, ఐరిస్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ను ప్రవేశపెట్టాలని సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన…
Read Moreఏపీలో త్వరలో పురపాలక ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు!
April 13, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఏపీ రాష్ట్రంలో పురపాలక ఎన్నికల నిర్వహణకు ముందస్తు సన్నాహాలు మొదలయ్యాయి. 13నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో డివిజన్లు, వార్డుల పునర్విభజన ప్రక్రియ…
Read More