Category: Andhra Pradesh
6105 posts
నక్కబండలో నీటి సమస్య
August 23, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: మున్సిపాలిటి పరిధిలోని నక్కబండలో సుమారు 1400 కుటుంభాలు నివసిస్తున్నారు. ఈ ప్రాంతం ప్రక్కనే జగనన్న టిడ్కో గృహాలు కూడ నిర్మించారు. కానీ ఈ ప్రాంతానికి మంచినీటి…
Read Moreపుంగనూరులో ఏడిజె కోర్టు ఏర్పాటు చేయాలి
August 23, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పుంగనూరు పట్టణంలో అదనపు జిల్లా కోర్టును ఏర్పాటు చేయాలని చిత్తూరు మాజీ ఎంపి , సీనియర్ న్యాయవాది ఎన్.రెడ్డెప్ప ఆదివారం కోరారు. ప్రస్తుతం సెషన్స్ కేసుల…
Read Moreనిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు
August 23, 2026 | Andhra Pradesh
అమరావతి ముచ్చట్లు: ఏపీలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. మొత్తంగా 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026ను విడుదలచేసింది. నాలుగుదశల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్…
Read Moreఘనంగా టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు
August 23, 2026 | Andhra Pradesh
అన్నమయ్య జిల్లా ముచ్చట్లు: ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను మదనపల్లెలోని అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన…
Read Moreశాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
August 23, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: రౌడీషీటర్లకు రాయచోటి పోలీస్ స్టేషన్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు రౌడీషీటర్ల ప్రవర్తనపై ఆరా తీశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన…
Read Moreటంగుటూరి ప్రకాశం పంతులు గారి అడుగుజాడలు అందరికీ ఆదర్శం కావాలి
August 23, 2026 | Andhra Pradesh
త్యాగధనుడు ఆంధ్రకేసరి జీవితం యువతకు ఆదర్శం. …..జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. కలెక్టరేట్లో ఘనంగా టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి నిర్వహణ మదనపల్లి ముచ్చట్లు: ఆంధ్ర కేసరి…
Read Moreతిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నడపబడుతున్న.
August 23, 2026 | Andhra Pradesh
..ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన శ్రీధర్ వర్మ. తిరుమల ముచ్చట్లు: తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ నూతన చైర్మన్గా నియమితులైన శ్రీధరవర్మ…
Read Moreపెదకాకాని భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారి మంగళసూత్రం మాయమైందా..?
August 23, 2026 | Andhra Pradesh
మాయం చేశారా?..పోలీసుల విచారణ లో తెలాల్సిన విషయం!కానీ! గుంటూరు ముచ్చట్లు: పెదకాకాని భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయంలో రూ. 12 లక్షల విలువైన మంగళసూత్రం, నానుతాడు చోరీకి…
Read Moreప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో గాయత్రి-ట్రీసా జోడీకి కాంస్యం
August 23, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ జోడీకి కాంస్యం లభించింది. సెమీఫైనల్లో చైనా టాప్ సీడ్ ప్లేయర్ ట్యాన్ నింగ్, లియూ షెంగ్డూతో…
Read Moreనిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు
August 23, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఏపీలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. మొత్తంగా 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026ను విడుదలచేసింది. నాలుగుదశల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
Read More