Category: Andhra Pradesh
6523 posts
శ్రీ సౌమ్యనాథుని సేవలో ఎమ్మెల్యే ఆకేపాటి
September 10, 2026 | Andhra Pradesh
నందలూరు ముచ్చట్లు: నందలూరు మండలంలోని శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయాన్ని గురువారం రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి,…
Read Moreఅధిక ధరల ప్రభావం.. కళ తప్పిన రాయచోటి మార్కెట్!
September 10, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: అధిక ధరల ప్రభావంతో రాయచోటి మార్కెట్ కళ తప్పుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో కొనుగోళ్లు తగ్గాయి. ప్రజలు అవసరమైన వస్తువులకే పరిమితమవుతున్నారు. దుకాణాల…
Read Moreఅన్నమయ్య జిల్లాలో దారుణం
September 10, 2026 | Andhra Pradesh
కంభంవారిపల్లి ముచ్చట్లు: చనిపోతే సెలవు ఇస్తారని.. రూమ్మేట్పై 8వ తరగతి విద్యార్థుల హత్యాయత్నం.. అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లి మండలం గ్యారంపల్లె గురుకుల పాఠశాలలో దుర్ఘటన.. ఓ విద్యార్థి…
Read Moreలారీని ఢీకొన్న కారు కర్ణాటక వాసులకు తీవ్ర గాయాలు
September 10, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: లారీ కారును ఢీకొని కర్ణాటక వాసులు ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం ఉదయం మదనపల్లి మండలంలో జరిగిన ఘటనపై బాధితులు తెలిపిన వివరాలు.. చింతామణి…
Read Moreరేపు బ్యాంక్ ఉద్యోగుల దేశ వ్యాప్త సమ్మె
September 10, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 11న దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నట్లు బ్యాంక్ ఆఫీసర్ అసోసియేషన్ చైర్మన్ అనిల్ కుమార్ తెలిపారు. Tags:…
Read Moreకేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
September 10, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: దేశంలో 7 హైడెన్సిటీ రైల్వే కారిడార్ల అభివృద్ధికి కేంద్ర కేబినెట్ ఆమోదం రద్దీ తగ్గించేందుకు భారతీయ రైల్వేల భారీ ప్రణాళిక ఢిల్లీ–హౌరా, ఢిల్లీ–ముంబై కారిడార్లకు ప్రాధాన్యం…
Read Moreఅమెరికాలోనూ ఉచిత హామీల పర్వం
September 10, 2026 | Andhra Pradesh
అమెరికా ముచ్చట్లు: రిపబ్లికన్లను గెలిపిస్తే పౌరులకు 5 వేల డాలర్లు ఇస్తామని డోనాల్డ్ ట్రంప్ ప్రకటన 18 ఏళ్లు పైబడిన ప్రతి అమెరికా పౌరుడికి ‘డివిడెండ్’ ఇస్తామని…
Read Moreశ్రీలంక క్రికెట్ దిగ్గజాలతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ
September 10, 2026 | Andhra Pradesh
శ్రీలంక ముచ్చట్లు: 🔸 కొలంబో పర్యటనలో భాగంగా మాజీ క్రికెటర్లు జయసూర్య, వాస్, అరవింద డిసిల్వాతో సమావేశమైన రాజ్నాథ్ సింగ్. 🔸ఈ భేటీలో ఇరు దేశాల క్రీడా…
Read More12న మోదీ-జిన్పింగ్ భేటీ!
September 10, 2026 | Andhra Pradesh
న్యూఢిల్లీ ముచ్చట్లు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య సెప్టెంబరు 12న న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సు సందర్భంగా భేటీ జరిగే అవకాశం 2020లో…
Read Moreభూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఐలమ్మ పోరాటం.
September 10, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: 🔹ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగించడమే నిజమైన నివాళి. 👉జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. భూమి కోసం, భుక్తి కోసం భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి…
Read More