April 23, 2026
Explore

Category: Andhra Pradesh

1904 posts

ఇది బాధ్యతగల తలిదండ్రుల విజయం…

April 23, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడిజాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదుల వెల్లువరాష్ట్ర ప్రభుత్వాలకు NHRC నోటీసులుజాతీయ స్కూల్ బ్యాగ్ విధానం ప్రకారం..చర్యలు తీసుకోవాలని…

Read More

ST.LUKE’S SCHOOL కి డీఈఓ షోకాజ్ నోటీసు

April 23, 2026 | Andhra Pradesh

గుంటూరు ముచ్చట్లు: గుంటూరు నగరంలోని నెహ్రూ నగర్ 5వ లైన్‌లో ఉన్న ST.LUKE’S SCHOOL యాజమాన్యంపై జిల్లా విద్యాశాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులను ప్రతిరోజూ…

Read More

మోడల్‌స్కూల్‌ ప్రవేశపరీక్షలలో 78 మంది ఎంపిక

April 23, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: మండలంలోని అడవినాథునికుంటలో గల మోడల్‌స్కూల్‌లో అడ్మీషన్ల కోసం జరిగిన ప్రవేశ పరీక్షల్లో 78 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్‌ టిఎన్‌.రమ తెలిపారు. గురువారం ప్రిన్సిపాల్‌…

Read More

ఉత్తమ విద్యార్థులకు డిక్షనరీలు ప్రధానం

April 23, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినీలకు ఎంవి హెల్పింగ్‌హాండ్స్ సంస్థ వారు డిక్షనరీలు ప్రధానం చేశారు. గురువారం సంస్థ సభ్యులు…

Read More

ఆర్యవైశ్యులచే గంగజలాల ర్యాలీ

April 23, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: పట్టణంలోని బజారువీధిలో గల శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకల్లో భాగంగా గురువారం ఆర్యవైశ్యులు పవిత్ర గంగాజలాలతో ర్యాలీ నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం…

Read More

ఉరుసు నిర్వాహణపై సీఐ పరిశీలిన

April 23, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: పట్టణంలోని హజరత్‌ సయ్యద్‌నూర్‌షావలిబాబా ఉరుసు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ముస్లింలతో కలసి పరిశీలించారు. గురువారం సీఐ కళాశాల మైదానాన్ని పరిశీలించారు. దీనిపై…

Read More

25న తొలిసారిగా పుంగనూరులో పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్షలు

April 23, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: పుంగనూరులో తొలిసారిగా పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఎంఈవో నటరాజారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.…

Read More

గ్రీన్ ఎనర్జీ కోసం రూ.లక్షా 85 వేల కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం..!

April 23, 2026 | Andhra Pradesh

అనకాపల్లి ముచ్చట్లు: తొందర్లోనే ఏపీఎస్ఆర్టీసీకి 1,050 ఈవీ బస్సులు వస్తాయి.. భవిష్యత్తులో ఆర్టీసీ బస్సులన్నింటినీ ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తాం. ప్రతి ఇల్లు ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా…

Read More

ఆపరేషన్ నుంఖోర్’.. సినీ ప్రముఖులకు లింకులు?

April 23, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: దేశవ్యాప్తంగా ‘ఆపరేషన్ నుంఖోర్’ సంచలనం సృష్టిస్తోంది. భూటాన్ నుంచి 15,849 లగ్జరీ కార్లను పన్ను లేకుండా భారత్లోకి అక్రమంగా తరలించిన కేసులో విచారణ వేగవంతమైంది. దీనిపై…

Read More

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణం..!

April 23, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా చండీగఢ్ కు చెందిన జస్టిస్ లీసా గిల్ ప్రమాణం చేశారు. హైకోర్టులోని మొదటి హాలులో ఆమె చేత ప్రధాన న్యాయమూర్తి…

Read More