విజయవాడ ముచ్చట్లు:
నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ.
అభివృద్ధి పనులపై ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి సమీక్షించిన కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ.
మరో 4 నెలల్లో నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ వెల్లడి.
పనుల్లో వేగం పెంచాలని ప్రాజెక్టు అధికారులు, విమానాశ్రయ ప్రతినిధులకు కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ఆదేశం.
Tags: Union Minister Srinivasa Varma visited Vijayawada Airport.