చిత్తూరు ముచ్చట్లు:
ఫోర్జరీ డాక్యుమెంటరీ తయారు చేసే వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని కార్వేటినగరం సీఐ హనుమంతప్ప, ఎస్సై సుమన్ తెలిపారు.
ఎస్ఆర్ పురం గ్రామంలో తులసి రామ్ ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ చేసుకొని నకిలీ పత్రాలు తయారుచేసిన ఒడ్డుపల్లి గ్రామానికి చెందిన ఉమాపతి, కార్వేటినగరం మండలానికి చెందిన లవ్ కుమార్ను అరెస్ట్ చేసి 18 సీల్లను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించామన్నారు.
Tags: 22 who made forged documents