Category: Andhra Pradesh
5730 posts
ఏనుగుల గుంపు బీభత్సం.. రైతుల పంటలు నేలమట్టం
August 8, 2026 | Andhra Pradesh
కే.వీపల్లి ముచ్చట్లు: కే.వీపల్లి మండలం జిల్లెల్లమంద పంచాయతీ బసన్నగారిపల్లిలో దారి తప్పిన ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. రైతుల వరి పైరును త్రొక్కి నష్టం కలిగించడంతోపాటు మామిడి…
Read Moreగుర్తుతెలియని వాహనం ఢీ.. వ్యక్తి మృతి
August 8, 2026 | Andhra Pradesh
పీలేరు ముచ్చట్లు: పీలేరు మండలం రామానాయక్ తండా సమీపంలో శనివారం ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో సుమారు 45 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి…
Read Moreకుమార్తెను చూసేందుకు వచ్చి రైలు కిందపడి వ్యక్తి మృతి
August 8, 2026 | Andhra Pradesh
పుల్లంపేట ముచ్చట్లు: పుల్లంపేట మండలం అప్పయ్యరాజుపేట సమీపంలో రైలు కిందపడి వల్లూరు గ్రామానికి చెందిన పెద్దగాండ్ల నాగసుబ్బయ్య (45) మృతి చెందాడు. కుమార్తెను చూసేందుకు మూడు రోజుల…
Read Moreమీడియాకు ఇక స్మార్ట్ అక్రిడిటేషన్
August 8, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: QR కోడ్ డిజిటల్ పాస్తో క్షణాల్లో జర్నలిస్టుల గుర్తింపు నకిలీ మీడియా పాస్లకు చెక్.. మీడియా ప్రతినిధుల గుర్తింపు ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతంగా, సురక్షితంగా…
Read Moreఇంటర్ విద్యార్థి బలవన్మరణం
August 8, 2026 | Andhra Pradesh
కాకినాడ ముచ్చట్లు: కళాశాల సిబ్బంది వ్యాఖ్యలతో తీవ్రమనస్థాపానికి గురైన ఓ వింటర్ విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు, కాకినాడ జగన్నాధపురం లోని జేరామారావుపేటసమ్మెట వారి వీధికి చెందిన…
Read Moreఏప్రిల్ లో ప్లాస్టిక్ నోట్ల విడుదల
August 8, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: దీర్ఘకాలం మన్నే పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లను 2027 ఏప్రిల్ నుంచి పైలట్ ప్రాజెక్టుగా విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. తొలి…
Read Moreపీలేరులో వ్యక్తి దారుణ హత్య
August 8, 2026 | Andhra Pradesh
పీలేరు ముచ్చట్లు: అన్నమయ్య జిల్లాలోని పీలేరులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురికావడం శనివారం ఉదయం తీవ్ర కలకలం రేపింది. పీలేరు పట్టణం డిసి వీధిలో ఉంటున్న…
Read Moreగర్నిమిట్ట వాసి పీలేరులో రైలు కింద పడి ఆత్మహత్య
August 8, 2026 | Andhra Pradesh
పీలేరు ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా, పీలేరులో గర్నిమిట్టకు చెందిన ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుని మృతిచెందడం తీవ్ర కలకలం రేపుతుంది. కదిరి రైల్వే పోలీసుల…
Read Moreగిరిజన గ్రామాలు… అడవి తల్లి బాటలు..
August 8, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: డిప్యూటీసీఎం PawanKalyan నిరంతర పర్యవేక్షణలో రహదారి పనుల్లో స్పష్టమైన పురోగతి.. అడవితల్లి బాట తొలి దశలో రూ. 1,005 కోట్లతో 1,069 కి.మీ. రహదారుల అభివృద్ధికి…
Read Moreఫార్చ్యూన్ ఆయిల్ కంపెనీకి భారీ జరిమానా.. నాణ్యత పరీక్షలో ఫెయిల్!
August 8, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఫార్చ్యూన్ ఆయిల్ తయారీ సంస్థ ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్కు జరిమానా సన్ఫ్లవర్ ఆయిల్లో విటమిన్ల లోపం ఉన్నట్టు గుర్తింపు ఉత్పత్తి నాణ్యతలేనిదిగా ప్రకటించిన ఆహార భద్రతా…
Read More