August 8, 2026
Explore

Category: Andhra Pradesh

5730 posts

కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన లులు చైర్మన్ యూసఫ్ అలీ

August 8, 2026 | Andhra Pradesh

న్యూఢిల్లీ ముచ్చట్లు: కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్ షాను న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో ఆగస్టు 6న కలిసినట్లు సంబంధిత ప్రతినిధి తెలిపారు. ఈ సందర్భంగా…

Read More

అల్పపీడనం.. భారీ వర్షాలు

August 8, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 2 రోజులు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు…

Read More

గుంతలు తవ్విన రాష్ట్రాన్ని నాకు అప్పజెప్పారు: సీఎం చంద్రబాబు

August 8, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: ఏపీలో అభివృద్ధిపైనే ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వం గుంతలతో నిండిన రాష్ట్రాన్ని తమకు అప్పగించిందని, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై ఉన్న…

Read More

సరైన టికెట్ లేకుండా రిజర్వేషన్ కోచ్లోకి వెళ్తే రూ.2వేలు ఫైన్!

August 8, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: రిజర్వేషన్ కోచ్లలోకి అక్రమ ప్రవేశాలను అరికట్టేందుకు దక్షిణ మధ్య రైల్వే కఠిన నిబంధనలు తెచ్చింది. సరైన టికెట్ లేకుండా రిజర్వుడ్ కోచ్లోకి వెళ్తే రూ.2,000వరకు జరిమాన…

Read More

అమర్నాథ్ యాత్ర నిలిపివేత

August 8, 2026 | Andhra Pradesh

జమ్ముకశ్మీర్ ముచ్చట్లు: జమ్ముకశ్మీర్ లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల భక్తుల భద్రత దృష్టా జమ్ము నుంచి అమర్ నాథ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఆగస్టు…

Read More

భారీగా పెరిగిన బియ్యం ధరలు

August 8, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: దేశంలో సన్న రకం బియ్యం ధరలు కిలోకు రూ.10-20 వరకు పెరిగాయి. టోకు మార్కెట్లో బస్తాపై రూ.300 నుంచి రూ.400 వరకు ప్రియమయ్యాయి. మిల్లర్లు, హోల్సేల్…

Read More

రిలే నిరాహార దీక్షలో పాల్గొని సంఘీభావం తెలుపుతున్నపెద్దిరెడ్డి

August 8, 2026 | Andhra Pradesh

తంబళ్లపల్లి ముచ్చట్లు: శనివారం డీఎస్సీ-2025 లో జరిగిన అక్రమాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం అంగళ్లు, మదనపల్లి బెంగళూరు బస్టాండ్ సర్కిల్,…

Read More

ఢిల్లీ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ భగ్నం

August 8, 2026 | Andhra Pradesh

ఢిల్లీ ముచ్చట్లు: జెడ్డా నుంచి ముంబై మీదుగా ఢిల్లీకి వచ్చిన ఓ ప్రయాణికుడిని ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఐజీఐ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ప్రయాణికుడి…

Read More

బోరెడ్డిగారిపల్లిలో రూ.1.80 కోట్లతో సిమెంట్ రోడ్డు.. ప్రారంభించిన మంత్రి

August 8, 2026 | Andhra Pradesh

బోరెడ్డిగారిపల్లి ముచ్చట్లు: చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలోj రూ.1.80 కోట్ల DMF నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్డును మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. చాలాకాలంగా గ్రామ ప్రజలకు…

Read More

రాయచోటిలో వైఎస్సార్‌సీపీ యువగళం.. మూడో రోజూ హోరెత్తిన దీక్షలు

August 8, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు: రాయచోటిలో YSRCP చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజూ కొనసాగాయి..యువత, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి…

Read More