Category: Andhra Pradesh
1992 posts
భార్య మరొకడితో లేచిపోయిందని కాలును రెండుగా తెగ నరికేసుకున్న భర్త
April 5, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: భార్య మరో యువకుడితో లేచిపోయిందని, తన కాలు ను కొడవలితో రెండుగా తెగ నరికేసు కోవడం ఆదివారం మదనపల్లి మండలంలో తీవ్ర కలకలం రేపింది.…
Read Moreచురుగ్గా సాగుతున్న అరవపల్లె రోడ్డు పనులు
April 5, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: మండలంలోని బెంగళూరు రహదారి నుంచి అరవపల్లె గ్రామానికి వెళ్లే సిమెంటు లింకురోడ్డు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. గ్రామానికి లింకు రోడ్డు అవసరమని గ్రామస్తులు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి…
Read Moreకరాటేలో విద్యార్థుల ప్రతిభ
April 5, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు:: పట్టణంలోని పులినాడు కరాటే అకాడమిలో శిక్షణ పొందిన విద్యార్థులు కరాటేలో ప్రతిభ కనబరచి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆదివారం కరాటే అకాడమిని కోచ్ సదాశివ ఆధ్వర్యంలో ప్రారంభించి…
Read Moreమరమ్మతుల పేరుతో రోడ్డును తవ్వి వదిలేశారు
April 5, 2026 | Andhra Pradesh
ప్రయాణం ప్రమాదమే పుంగనూరుముచ్చట్లు: పుంగనూరు-బెంగళూరు ప్రధాన రహదారిపై నిత్యం వందలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఈరోడ్డు గుంతలమయంకావడంతో ప్రయాణం నరకంగా మారింది. మరమ్మతులు చేయాలని ప్రజలు , పత్రికలు…
Read Moreఏసుక్రీస్తు పునరుత్తాన పండుగ
April 5, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని నాగపాళెంలో గల సీఎస్ఐ హట్టన్మెమోరియల్ చర్చిలో ఫాస్టర్ రాఖేష్నిమ్రోద్ ఆధ్వర్యంలో ఏసుక్రీస్తు పునరుత్తాన పండుగ నిర్వహించారు. ఆదివారం పట్టణ క్రైస్తవులు అందరు చర్చిలో ప్రార్థనలు…
Read Moreజగ్జీవన్రామ్ జయంతి వేడుకలు
April 5, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: స్వాతంత్య్ర సమరయోధుడు , మాజీ ఉపప్రధాని బాబుజగ్జీవన్రామ్ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ సర్కిల్లో మాజీ ఎంపి రెడ్డెప్ప అంబేద్కర్ విగ్రహానికి,…
Read Moreచీమనపల్లెలో 10 నుంచి ఉరుసు
April 5, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పుంగనూరు సమీపంలోని చీమనపల్లె వద్ద వెలసియున్న హజ్రత్జాన్పాక్షావలిబాబా వారి ఉరుసు ఈనెల 10 నుంచి మూడు రోజుల పాటు జరగనున్నట్లు కమిటి అధ్యక్షుడు అష్రఫ్ తెలిపారు.…
Read Moreరూ.2 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా
April 4, 2026 | Andhra Pradesh
అవినీతి మత్తులో రెవెన్యూ అధికారులు పుంగనూరుముచ్చట్లు: మండలంలోని గుడిసెబండ గ్రామానికి చెందిన సర్వేనెంబరు: 291/3లో గల రూ.2 కోట్లరూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని క్వారీ యజమాని…
Read Moreశ్రీసోమేశ్వరస్వామికి మహారుద్రాభిషేకం
April 4, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని నగరివీధిలో వెలసియున్న శ్రీ సోమేశ్వరస్వామికి శనివారం మహరుద్రాభిషేకం, హోమం నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి మధ్యాహ్నం అన్నలింగార్చన, మహానైవేద్యం సమర్పించి, పుష్పాలతో ప్రత్యేకంగా…
Read Moreపూరిగుడిసె దగ్ధం
April 4, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: అగ్నిప్రమాదంలో పూరిగుడిసె దగ్ధమైన సంఘటన మండలంలోని బర్నేపల్లెలో శనివారం వేకువజామున జరిగింది. మండలంలోని బర్నేపల్లెకి చెందిన మాధవి పూరిగుడిసెకు ప్రమాదవశాత్తు ఇంట్లోని దీపం క్రింద పడటంతో…
Read More