అమరావతిముచ్చట్లు:
దేశవ్యాప్తంగా పెట్రోల్ ధర లీటరుకు రూ.3.14, డీజిల్ ధర రూ.3.11, సీఎన్జీ ధర కిలోకు రూ.2 పెరిగాయి, నేటి ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. ఢిల్లీలో పెట్రోల్ రూ.97.77, డీజిల్ రూ.90.67కు చేరుకుంది.
Tags: Petrol prices have increased nationwide.