July 25, 2026
Explore

Category: Andhra Pradesh

5275 posts

మదనపల్లె సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ ఏసీబీ కేసులో శాఖాపరమైన విచారణ

July 25, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో 2020లో నమోదైన ఏసీబీ కేసుకు సంబంధించి శాఖాపరమైన విచారణ శుక్రవారం నిర్వహించారు. విచారణ అధికారి, తిరుపతి జిల్లా రిజిస్ట్రార్ శ్రీరామ్…

Read More

పీలేరు నియోజకవర్గంలో 28,567 అన్‌కలెక్టబుల్ ఓట్లు

July 25, 2026 | Andhra Pradesh

పీలేరుముచ్చట్లు: పీలేరు నియోజకవర్గంలో మొత్తం 2,36,532 ఓట్లు నమోదయ్యాయి. వీటిలో 2,07,965 ఓట్లు డిజిటలైజేషన్ పూర్తయ్యాయి. 5,743 ఓట్లు 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ కాలేదు. అలాగే…

Read More

రాయచోటి నియోజకవర్గంలో 14,417 ఓట్లు మ్యాపింగ్ కాలేదు

July 25, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు: అన్నమయ్య జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం ముగియడంతో రాయచోటి నియోజకవర్గంలో ఓటర్ల వివరాలు వెలుగులోకి వచ్చాయి. నియోజకవర్గంలో మొత్తం 2,58,163 ఓట్లు…

Read More

ఎరువులు, విత్తనాల విక్రయ కేంద్రాలను తనిఖీ చేసిన ఏడీఏ శివకుమార్

July 25, 2026 | Andhra Pradesh

బి.కొత్తకోట ముచ్చట్లు: బి.కొత్తకోట పట్టణంలోని ఎరువులు, విత్తనాల విక్రయ కేంద్రాలను వ్యవసాయాధికారులు శుక్రవారం తనిఖీ చేశారు. పుంగనూరు ఏడీఏ శివకుమార్, బి.కొత్తకోట ఏవో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిపిన…

Read More

సింహవాహనంపై భక్తులకు అభయమిచ్చిన శ్రీ సౌమ్యనాథస్వామి

July 24, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: నందలూరు బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక వైభవం నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు శుక్రవారం రాత్రి స్వామివారు యోగ నరసింహ స్వరూపంలో సింహవాహనంపై…

Read More

25న కంటి వైద్యశిబిరం

July 24, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో శనివారం కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ శంకర్‌నేత్రాలయ వారిచే ప్రతి నెల…

Read More

తల్లిదండ్రుల ఆశయాలు నేరవేర్చాలి

July 24, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: విద్యార్థుల ఉన్నత చదువుల కోసం తల్లిదండ్రులు ఎంతగానో శ్రమిస్తున్నారని , వారి ఆశయాలను నేరవేర్చాలని అన్నమయ్య జిల్లా డీఆర్‌వో చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం మండలంలోని బండ్లపల్లెలో…

Read More

ఆలయ నిర్మాణానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి లక్షరూపాయలు విరాళం

July 24, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: మండలంలోని ఈడిగపల్లె వద్ద గ్రామస్తులు కలసి నూతనంగా నిర్మిస్తున్న శ్రీ చంద్రమౌలీశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి మాజీ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లక్షరూపాయలు విరాళం ఇచ్చారు.…

Read More

తమ్మళ్ల పోటీ సమావేశాలు రద్దు

July 24, 2026 | Andhra Pradesh

పార్టీ ఆదేశాలతో అంతర్‌ మదనంలో నేతలు పుంగనూరుముచ్చట్లు: తెలుగుదేశం పార్టీ అంతర్గత విబేధాలతో శుక్రవారం ఇన్‌చార్జ్ చల్లారామచంద్రారెడ్డి , వ్యాపారవేత్త మధుసూదన్‌నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోటీ సమావేశాలను…

Read More

అక్కదేవతల ప్రతిష్ఠాపన

July 24, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: మండలంలోని ఈడిగపల్లె వద్ద గల జ్యూస్‌ ఫ్యాక్టరీ సమీపంలో అక్కదేవతల ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని శుక్రవారం గ్రామస్తులు భక్తిశ్రద్దలతో నిర్వహించారు. మట్టికుండలతో తయారు చేసిన అక్కదేవతల విగ్రహాలకు…

Read More