Category: Andhra Pradesh
5212 posts
చమర్తి ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న 25 కుటుంబాలు
July 24, 2026 | Andhra Pradesh
రాజంపేట ముచ్చట్లు: రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో వీరబల్లి మండలం గుర్రప్పగారిపల్లె, తొగటపల్లెలకు చెందిన వైసీపీకి చెందిన 25 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో…
Read Moreలవ్ మ్యారేజ్ చేసుకున్న జంటపై దాడి.. తాళిబొట్టు తెంచిన కుటుంబ సభ్యులు
July 24, 2026 | Andhra Pradesh
సుండుపల్లి ముచ్చట్లు: సుండుపల్లి మండలానికి చెందిన శివస్నేహ, తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం మతిమూడి గ్రామానికి చెందిన యువకుడు ప్రేమించి జూలై 19న ఆలయంలో వివాహం చేసుకున్నారు.…
Read Moreఅన్నమయ్య జిల్లాలో రాత్రి పోలీసుల ప్రత్యేక నిఘా
July 24, 2026 | Andhra Pradesh
అన్నమయ్య జిల్లా ముచ్చట్లు: అన్నమయ్య జిల్లావ్యాప్తంగా ప్రతి రాత్రి పోలీసులు ప్రత్యేక గస్తీ, నిఘాను ముమ్మరం చేశారు. నేరాల నివారణ, రోడ్డు భద్రత కోసం వాహనాల తనిఖీలు,…
Read Moreతల్లికి వందనం డబ్బుల వివాదం.. మహిళ దారుణ హత్య
July 24, 2026 | Andhra Pradesh
పెద్దతిప్పసముద్రం ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం (పీటీఎం) మండలం రాపూరివారిపల్లి పంచాయతీ కొత్తపల్లి సమీపంలో పద్మావతి అనే మహిళ దారుణ హత్యకు గురైంది. తల్లికి వందనం పథకం…
Read Moreనకిలీ యాప్లను సృష్టించినందుకు 18 ఏళ్ల యువకుడు అరెస్టు.
July 23, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: రూ.64 కోట్ల స్కామ్ లో వాడిన 121 నకిలీ యాప్లను సృష్టించినందుకు 18 ఏళ్ల యువకుడు అరెస్టు. సైబర్ మోసాల నెట్వర్క్ వెనుక సూత్రధారిగా ఉన్న…
Read Moreఅర్హులైన ప్రతి రైతుకు పంటల బీమా అందేలా చర్యలు: కలెక్టర్
July 23, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: ఎల్నినో ప్రభావంతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశాల దృష్ట్యా జిల్లాలో అర్హత కలిగిన ప్రతి రైతు తప్పనిసరిగా పంటల బీమా నమోదు చేసుకునేలా…
Read Moreభూమన కుటుంబ ఆస్తుల విధ్వంసం కక్షసాధింపు చర్యే
July 23, 2026 | Andhra Pradesh
: ఎంపీ మద్దిల గురుమూర్తి తిరుపతి ముచ్చట్లు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి కుటుంబానికి చెందిన భూములను ప్రభుత్వం…
Read Moreఅస్సాంలో భారీ వర్షాలు, వరదలు.. 10 మంది మృతి..!!
July 23, 2026 | Andhra Pradesh
గౌహతి ముచ్చట్లు: భారీ వర్షాలు, వరదలకు అస్సాం అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు 24 గంటల వ్యవధిలోనే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. శివసాగర్,…
Read Moreరోడ్డు ప్రమాదంలోనే ఎక్సెజ్ కానిస్టేబుల్ దేవేంద్ర మృతి
July 23, 2026 | Andhra Pradesh
-ఆధారాలు సేకరించిన పోలీసులు పుంగనూరుముచ్చట్లు: పుంగనూరు వద్ద గల ఎంబిటి రోడ్డు జాతీయ రహదారిపై ఈనెల 14న అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో దేవేంద్ర(32) అనే…
Read More24న తల్లిదండ్రుల సమావేశం
July 23, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణం, మండలంలోని 137 పాఠశాలల్లోను శుక్రవారం ఉదయం 9 గంటలకు తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఎంఈవోలు నటరాజరెడ్డి, రెడ్డెన్నశెట్టిలు గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రభుత్వాదేశాల…
Read More