July 18, 2026
Explore

Category: Andhra Pradesh

5169 posts

భర్తను చంపించినభార్యా

July 18, 2026 | Andhra Pradesh

బీహార్ ముచ్చట్లు: పెళ్లయ్యాక భార్యను కష్టపడి చదివించి, ఆమెను పరీక్షలకు ప్రిపేర్ చేసి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా సెలెక్ట్ అయ్యేటు చేస్తే, అధికారి హోదా పొందిన…

Read More

ఆరు నెలల్లో.. 554 మంది భర్తల హత్యలు, ఆత్మహత్యలు

July 18, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: దేశంలో ప్రతిరోజూ సగటున ఇద్దరు భర్తలు హత్యకు గురవుతుండగా, ఒకరి కంటే ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ‘ఏకం న్యాయ్ ఫౌండేషన్’ వెల్లడించింది. Tags: 554…

Read More

మహిళను వివస్ర్తను చేసి దాడి

July 18, 2026 | Andhra Pradesh

గుంటూరు ముచ్చట్లు: గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణబాబు కాలనీలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటి బోరు విషయంలో ఇరువర్గాల మధ్య ఏర్పడిన…

Read More

నేడు చెకౌబౌన్స్ కేసుల పరిష్కార నిమిత్తం ప్రత్యేక లోక్ అదాలత్

July 18, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 18 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని న్యాయ స్థానాలతోపాటు హైకోర్టులోనూ చెక్ బౌన్స్…

Read More

అంతరిక్షంలోకి ప్రధాని మోదీ సందేశం.. నేడు విక్రమ్-1 చారిత్రక ప్రయోగం

July 18, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: భారత్ ప్రైవేట్ అంతరిక్ష రంగంలో చారిత్రక ఘట్టంగా స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన విక్రమ్-1 నేడు తొలి ఆర్బిటల్ ప్రయోగానికి సిద్ధమైంది. ఈ మిషన్‌లో ప్రధానమంత్రి…

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

July 18, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం వరకు 74,096 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…

Read More

మదనపల్లెలో మూడు దుకాణలకు నిప్పు రూ. 5 లక్షల ఆస్తి నష్టం

July 18, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో టెంకాయలు పూజ సామాగ్రి ఉన్న మూడు దుకాణాలకు నిప్పు పెట్టడంతో రూ.5లక్షల టెంకాయలు, ఇతర సామాగ్రి కాలిపోయింది. బాధితులు…

Read More

నేడు గుడివాడలో సీఎం చంద్రబాబు పర్యటన

July 18, 2026 | Andhra Pradesh

గుడివాడ ముచ్చట్లు: AP: సీఎం చంద్రబాబు శనివారం కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించనున్నారు. ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ గ్రౌండ్ లోని ప్రజావేదిక సభలో పాల్గొననున్నారు. అనంతరం…

Read More

విజయవాడలో డయేరియా విజృంభణ

July 18, 2026 | Andhra Pradesh

విజయవాడ ముచ్చట్లు: విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని గిరిపురంలో డయేరియా విజృంభిస్తోంది. రెండు వీధులకు చెందిన దాదాపు 20 మంది డయేరియా బారిన పడ్డారు. కుళాయిల నుంచి…

Read More

650 ఎకరాల కోసం 30 స్టేషన్ల నుండి వచ్చిన పోలీసులు

July 18, 2026 | Andhra Pradesh

శంషాబాద్ ముచ్చట్లు: తన భూ దాహం తీర్చుకునేందుకు పోలీసులను వాడుకుంటున్న రేవంత్ రెడ్డి శంషాబాద్ మండలం బహదూర్‌గూడ గ్రామంలోని 650 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు భారీ…

Read More