April 22, 2026
Explore

Category: Andhra Pradesh

1904 posts

ఓటర్ల జాబితాపై సమీక్ష

April 22, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: ఓటర్ల జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ పక్రియ వందశాతం పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీల సహకారం అవసరమని ఎన్నికల డీటీ మోహన్‌ తెలిపారు. బుధవారం…

Read More

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి

April 22, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: విద్యార్థులు సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకోవాలని పాఠశాల విద్యాకమిటి చైర్మన్‌ సరస్వతి అన్నారు. బుధవారం పట్టణంలోని చింతలవీధిలో గల పురపాలక…

Read More

ట్రాక్టర్ బోల్తా ఘటనలో మరో కార్మికుడు మృతి

April 22, 2026 | Andhra Pradesh

రైల్వే కోడూరు ముచ్చట్లు: రైల్వే కోడూరు నియోజకవర్గం వెలగచర్ల గ్రామంలో ఉపాధి హామీ పనికి వెళ్తున్న కార్మికులతో ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో మరో వ్యక్తి…

Read More

అన్నమయ్య జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ‘మెగా కౌన్సెలింగ్ – పరివర్తన సదస్సు’

April 22, 2026 | Andhra Pradesh

👉పాత నేరస్తులకు కలెక్టర్, ఎస్పీల దిశానిర్దేశం.. 👉మహిళలను గౌరవిస్తామని నిందితుల ప్రతిజ్ఞ. మదనపల్లి ముచ్చట్లు: మహిళలపై నేరాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించి వచ్చిన వారిలో మార్పు…

Read More

ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల సీఎం చంద్రబాబు సంతాపం..!

April 22, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు: మంత్రి నాదెండ్ల మనోహర్ కు ఫోన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శ. మంత్రి నాదెండ్ల మనోహర్ కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపిన ముఖ్యమంత్రి…

Read More

కృష్ణా జిల్లా పెనమలూరులో బాలుడి కిడ్నాప్ కేసులో కీలక పురోగతి..!

April 22, 2026 | Andhra Pradesh

విజయవాడ ముచ్చట్లు: విజయవాడ రాజరాజేశ్వరిపేట, అయ్యప్పనగర్‌కు చెందిన మరో ముగ్గురు మహిళలను అరెస్టు చేసిన పోలీసులు. బాలుడిని కర్ణాటకకు చెందిన దంపతులకు విక్రయించినట్లు గుర్తింపు.. విషయం తెలిసి…

Read More

నందిగామ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు.

April 22, 2026 | Andhra Pradesh

ఎన్టీఆర్ ముచ్చట్లు: అక్రమంగా గ్రావెల్ తరలింపు, నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదులు. గతంలో పనిచేసిన ఇద్దరు మున్సిపల్ అధికారులు, ఇద్దరు కౌన్సిలర్లు, 8 మంది ప్రస్తుత సిబ్బందిని ప్రశ్నిస్తున్న…

Read More

పాత నేరస్తులకు మెగా కౌన్సెలింగ్: మహిళల గౌరవానికి ప్రతిజ్ఞ

April 22, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మదనపల్లిలో ‘మెగా కౌన్సెలింగ్ – పరివర్తన సదస్సు’ నిర్వహించారు. మహిళలపై నేరాలకు పాల్పడి శిక్ష అనుభవించిన వారిలో మార్పు…

Read More

సానిపాయ సచివాలయాన్ని సందర్శించిన తహసీల్దార్ ఖాజాభి

April 22, 2026 | Andhra Pradesh

వీరబల్లి ముచ్చట్లు: వీరబల్లి మండలం సానిపాయ గ్రామపంచాయతీ సచివాలయాన్ని బుధవారం తహసీల్దార్ ఖాజాభి సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.…

Read More

జలధారతో కంచాలమ్మ గండి చెరువు పునర్జీవనం: మంత్రి, కలెక్టర్

April 22, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు: రాయచోటి మండలం ఎగువ అబ్బవరం వద్ద కంచాలమ్మ గండి చెరువును మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పరిశీలించారు. “జలధార…

Read More