Category: Andhra Pradesh
6038 posts
విశ్రాంత ఉద్యోగులచే కంటి వైద్యశిబిరం
August 22, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘంచే శనివారం సంఘ కార్యాలయంలో ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి ఆధ్వర్యంలో రోగులకు వివిధ రకాల కంటి…
Read Moreశ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రావణమాస పూజలు
August 22, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని కొనేటి వద్ద వెలసియున్న శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రావణ శనివార ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున స్వామివారి మూలవిరాట్కు అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారిని…
Read Moreఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు
August 22, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతి, యువకులు తమ ఓటు నమోదు కార్యక్రమాన్ని చేసుకునేందుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తహశీల్ధార్ రాము ఒక ప్రకటనలో తెలిపారు.…
Read Moreశాంతియుత వాతావరణంలో జీవించండి
August 22, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: సమాజంలోని ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కరు ఈరార్షాధ్వేషాలను వదిలి ఘర్షణలకు, అల్లర్లకు తావులేకుండ శాంతియుత వాతావరణంలో జీవించాలని పట్టణ మేదావులు పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని మానవత…
Read Moreఆస్తికోసం తల్లిదండ్రులపై దాడి
August 22, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: ఆస్తి కోసం కన్నతల్లిదండ్రులపై కొడుకు, కొడలు దాడి చేసిన సంఘటన శనివారం పట్టణంలో జరిగింది. పట్టణంలోని సుబ్రమణ్యం , జ్యోతిలక్ష్మీలపై వారి కుమారుడు, కొడలు దాడి…
Read Moreటీటీడీ SVBC ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్ వర్మ..!
August 22, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన బేతరాజు శ్రీధర్ వర్మ. కార్యక్రమానికి హాజరైన మాజీ సీఎం ఎన్టీఆర్ తనయులు జయకృష్ణ, రామకృష్ణ.…
Read Moreవ్యాపార సంస్థల భద్రతపై ప్రత్యేక దృష్టి – చోరీల నివారణకు బహుళస్థాయి భద్రత.
August 22, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: చోరీ జరిగిన తర్వాత స్పందించడం కంటే.. ముందుగానే నివారించడమే ఉత్తమ భద్రతా చర్య జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, తిరుపతి జిల్లాలో వ్యాపార సంస్థల్లో…
Read Moreతిరుపతి జూ పార్క్ రోడ్డులో ఆటో డ్రైవర్ సూసైడ్
August 22, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: ఉరివేసుకుని ఆటో డ్రైవర్ ఆత్మహత్య. అలిపిరి- జూపార్క్ రోడ్డులోని అటవీ ప్రాంతంలో ఘటన. చిత్తూరు టౌన్ సంతపేట కు చెందిన పురుషోత్తం (34)గా గుర్తింపు.…
Read Moreఆగస్టు 28నే రాఖీ పండుగ.. పండితుల స్పష్టత!..
August 22, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 27 ఉదయం 9:08 గంటలకు ప్రారంభమై ఆగస్టు 28 ఉదయం 9:48 గంటల వరకు ఉండటంతో.. ఈ ఏడాది రాఖీ…
Read Moreబంగాళాఖాతంలో అల్పపీడనం.. ఐదురోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
August 22, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆగస్టు 22 నుంచి 27 వరకు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని…
Read More