Category: Andhra Pradesh
4418 posts
నేటి నుంచి 3 రోజుల పాటు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన.
July 3, 2026 | Andhra Pradesh
కుప్పం ముచ్చట్లు: అభివృద్ధి సహా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు. రూ.3,847 కోట్ల విలువైన పెట్టుబడుల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, రూ.1,026 కోట్ల విలువైన పెట్టుబడులకు అవగాహన…
Read Moreఢిల్లీలో రూ.105 కోట్లతో నూతన ఏపీ భవన్ నిర్మాణం..!
July 3, 2026 | Andhra Pradesh
ఢిల్లీ ముచ్చట్లు: 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏపీ భవన్ నిర్మాణం. పరిపాలన, ఆతిథ్య కేంద్రంగా ఢిల్లీలో నూతన ఏపీ భవన్. నూతన ఏపీ భవన్…
Read Moreవిద్యుత్ షాక్తో మనోహర్ మృతి.
July 3, 2026 | Andhra Pradesh
. న్యాయం కోరుతూ బంధువుల ఆందోళన సంబేపల్లి ముచ్చట్లు: సంబేపల్లి మండలం బుడ్డారెడ్డి ఇండ్ల సమీపంలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో రౌతుకుంట గ్రామ హరిజనవాడకు చెందిన బత్తిన…
Read Moreకంభంలో ఘోర రోడ్డు ప్రమాదం.
July 3, 2026 | Andhra Pradesh
మార్కాపురంముచ్చట్లు: పెళ్లి సందడితో కళకళలాడుతున్న ఇంట విషాదం. ఆలయం దగ్గర ఆగి ఉన్న ఆటోను ఢీ కొట్టిన లారీ. నలుగురి మృతి, మరో 8 మందికి తీవ్రగాయాలు.…
Read Moreనేడు వైయస్సార్ కడప జిల్లా జమ్మలమడుగులో సీఎం చంద్రబాబు పర్యటన.
July 3, 2026 | Andhra Pradesh
జమ్మలమడుగు ముచ్చట్లు: సున్నపురాళ్లపల్లెలో JSW రాయలసీమ స్టీల్ప్లాంట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు. కడప నుంచి కుప్పం వెళ్లనున్న సీఎం చంద్రబాబు. Tags: CM…
Read Moreఎనర్జీ ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు
July 3, 2026 | Andhra Pradesh
కడప ముచ్చట్లు: ఉదయం 11:10 గంటలకు జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు. రూ.16,350 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో స్టీల్ ప్లాంట్…
Read Moreమార్కాపురం రోడ్డు ప్రమాదంపై స్పందించిన మంత్రి మండిపల్లి.
July 3, 2026 | Andhra Pradesh
మార్కాపురం ముచ్చట్లు: మార్కాపురం జిల్లా రోడ్డు ప్రమాదం అత్యంత విషాదకరం. పెళ్లింట జరిగిన ఈ ప్రమాదం మనసును కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. :మంత్రి…
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు
July 3, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం వరకు66,304 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన వారు…
Read Moreమొదలైన అమర్నాథ్ యాత్ర
July 3, 2026 | Andhra Pradesh
జమ్మూకశ్మీర్ ముచ్చట్లు: జమ్మూకశ్మీర్ లోని ప్రసిద్ధ అమర్నాథ్ యాత్ర మొదలైంది.ఈ ఆధ్యాత్మిక యాత్ర ఈ రోజు జూలై 3న ప్రారంభమై.. ఆగస్టు 28వ తేదీన రక్షాబంధన్తో ముగుస్తుంది.…
Read Moreబంగాళాఖాతంలో అల్పపీడనం
July 3, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: వాయవ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు, మూడు రోజుల్లో…
Read More