August 21, 2026
Explore

Category: Andhra Pradesh

6010 posts

వివేకానందరెడ్డి హత్య కేసులో కొనసాగుతున్న ఈడీ సోదాలు

August 21, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు: హైదరాబాద్, కడపలో మొత్తం 6 చోట్ల కొనసాగుతున్న ఈడీ సోదాలు కడపలోని అవినాష్ రెడ్డి నివాసం సహా మరో మూడుచోట్ల ఈడీ సోదాలు సీబీఐ…

Read More

రాజంపేటలో దారుణ హత్య.. వ్యక్తిని కత్తితో పొడిచి హతమార్చిన వ్యక్తి

August 21, 2026 | Andhra Pradesh

కడప ముచ్చట్లు: రాజంపేట పట్టణంలోని సుద్ధగుంతల ప్రాంతంలో దారుణ హత్య చోటుచేసుకుంది. చిలకాల పెంచలయ్య (64) అనే వ్యక్తిని బిల్లా నరసింహ (58) అనే వ్యక్తి కత్తితో…

Read More

16% హెచ్‌ఆర్‌ఏను యథావిధిగా కొనసాగించాలి

August 21, 2026 | Andhra Pradesh

– ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక డిమాండ్ రాయచోటి ముచ్చట్లు: రాయచోటి గ్రేడ్‌-1 మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రస్తుతం అమలులో ఉన్న 16% హెచ్‌ఆర్‌ఏను యథావిధిగా కొనసాగించాలని…

Read More

మాజీ ప్రధాని దేవేగౌడ కొడుకు రేవన్నకు పుంగనూరు సిమ్‌కార్డు

August 20, 2026 | Andhra Pradesh

-కర్నాటక పోలీసుల దర్యాప్తులో వెల్లడి పుంగనూరుముచ్చట్లు: మాజీ ప్రధాని దేవేగౌడ కుమారుడు, ఎంపి ప్రజ్వల్‌ రేవన్న లైంగిక వేదింపుల కేసులో కర్నాటకలోని పరప్పన్న అగ్రహారం జైలులో శిక్ష…

Read More

శ్రావణమాసపూజలకు సర్వంసిద్ధం

August 20, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: శ్రావణమాసం తొలి పండుగ శ్రీవరమహాలక్ష్మీ పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించేందుకు మహిళలు సర్వం సిద్ధం చేశారు. గురువారం పట్టణంలో ప్రజలు పూజలకు అవసరమైన అరటి మొక్కలు,…

Read More

15,432 ఓటర్లలో వ్యత్యాసాలు-ఈఆర్‌వో చంద్రశేఖర్‌రెడ్డి.

August 20, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: ఎస్‌ఐఆర్‌ కార్యక్రమంలో నియోజకవర్గంలో 15,432 మంది ఓటర్లలో రకరకాల వ్యత్యాలు కారణంగా మ్యాపింగ్‌ చేయంలో పెండింగ్‌లో ఉందన్నారు. గురువారం ఈఆర్‌వో చంద్రశేఖర్‌రెడ్డి తహశీల్ధార్‌ కార్యాలయంలో రాజకీయ…

Read More

శ్రావణమాసపూజలకు సర్వంసిద్ధం

August 20, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: శ్రావణమాసం తొలి పండుగ శ్రీవరమహాలక్ష్మీ పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించేందుకు మహిళలు సర్వం సిద్ధం చేశారు. గురువారం పట్టణంలో ప్రజలు పూజలకు అవసరమైన అరటి మొక్కలు,…

Read More

బ్యాటరీలు దొంగతనం

August 20, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: మండలంలోని ఈడిగపల్లెలోని బిఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌కు అమర్చిన బ్యాటరీలు దొంగతనంకు గురైనట్లు డీఈఈ శ్రీనాథ్‌ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు రూ.50 వేలు విలువ చేసే…

Read More

రూ.500 కోసం తండ్రిని హత్య చేసిన కన్న కొడుకు

August 20, 2026 | Andhra Pradesh

సంగారెడ్డి ముచ్చట్లు: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అల్లిపూర్ లో దారుణం ప్యాంట్ జేబులో పెట్టుకున్న రూ.500 లను పోగొట్టుకున్న కుమారుడు తుకారం (35) తన తండ్రే…

Read More

జంట హత్యల కేసు దేశవ్యాప్తం గా తీవ్ర సంచలనం

August 20, 2026 | Andhra Pradesh

బెంగళూరు ముచ్చట్లు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో హరిణి అనే మహిళ, తన ప్రియుడు వినయ్‌తో కలిసి భర్త అభినందన్‌ను, అలాగే ఈ నేరాన్ని కళ్లారా…

Read More