Category: Andhra Pradesh
5605 posts
చిట్లూరు హరిజనవాడలో రహదారి ఆక్రమణల తొలగింపు
August 1, 2026 | Andhra Pradesh
రామాపురం ముచ్చట్లు: రామాపురం మండలం చిట్లూరు హరిజనవాడలో రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను గ్రామ ప్రజల సమ్మతితో అధికారులు శనివారం తొలగించారు. స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ అధికారులు…
Read Moreదొంగతనం కేసులను ఛేదించిన తిరుమల పోలీసులు.
August 1, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు తిరుమలలో ఇటీవల జరిగిన గొలుసు అపహరణ మరియు గృహ చోరీ ఘటనలను తిరుమల పోలీసులు…
Read Moreపేద….ఆపై పెద్దబాధకు గురైన రమ్యశ్రీకి అండగా నిలిచిన దాతలు
August 1, 2026 | Andhra Pradesh
రూ.13.75 లక్షలు విరాళాలు పుంగనూరుముచ్చట్లు: సీఏ చదువుతున్న రమ్యశ్రీకి ఊపిరితిత్తుల మార్పిడికి రూ.50 లక్షలు అవసరమని చెన్నై డాక్టర్లు సూచించారు. సాధారణ రైతు కుటుంభానికి చెందిన వెంకట్రమణ,…
Read Moreగోవా గవర్నర్ అశోక్ గజపతి రాజును కలిసిన చైర్మన్
August 1, 2026 | Andhra Pradesh
రాజంపేట ముచ్చట్లు: ఏపీ స్టేట్ పాలఏకిరి బీసీ కార్పొరేషన్ చైర్మన్ కందూరి నాగేశ్వర్ నాయుడు శనివారం గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా…
Read Moreయువతి అదృశ్యం
August 1, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: మండలంలోని కంటేపల్లికి చెందిన 19 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. శనివారం బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు హెడ్కానిస్టేబుల్ గణేష్ కేసు నమోదు చేశారు. బిఎస్సీ చదువుతున్న…
Read Moreమాజీ సర్పంచ్పై మూకుమ్మడి దాడి!
August 1, 2026 | Andhra Pradesh
– పరామర్శించిన మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి తిరుపతి ముచ్చట్లు: దాడిలో గాయపడిన బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు–తిరుపతి జిల్లాల అధ్యక్షులు,…
Read Moreమదనపల్లెలో నకిలీ పట్టాదారు పాసు పుస్తకాల తయారీ ముఠా అరెస్ట్..!
August 1, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: రూ.5 కోట్లు విలువ చేసే భూమిని రూ.14 లక్షలకే విక్రయించేలా ఒప్పందం. బాధితురాలు శోభారాణి ఫిర్యాదుతో కేసు నమోదు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన…
Read Moreశ్రీ శనేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు
August 1, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణ సమీపంలోని యాబైరాళ్ల మొరవ, రాగానిపల్లె రోడ్డులో గల శ్రీ శనేశ్వరస్వామి ఆలయాలలో శనివారం స్వామివార్లకు పూజలు నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామివారికి అభిషేక కార్యక్రమాలు…
Read Moreబిడ్డకు తల్లిపాలు అవసరం
August 1, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: జన్మించిన పిల్లలందరికి తల్లిపాలు పట్టించాలని, దీని ద్వారా పిల్లల ఎదుగుదలకు, ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ అయేషా నస్రీన్తాజ్ తెలిపారు. శనివారం పట్టణంలోని…
Read Moreతక్కువ ధరకు 5 కోట్ల భూమి అంటూ ఎర… 14 లక్షలు టోకరా!
August 1, 2026 | Andhra Pradesh
నకిలీ పాసుపుస్తకాలతో మోసగించిన ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్.. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మదనపల్లి ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని…
Read More