Category: Andhra Pradesh
4010 posts
నేటి నుంచి ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్
June 19, 2026 | Andhra Pradesh
ఇడుపులపాయముచ్చట్లు: రాజీవ్ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూ కేటీ) ఆధ్వర్యంలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో 2026 విద్యా సంవత్సరానికి సంబం ధించి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో…
Read Moreనేటి నుంచి ఈఏపీసెట్ కౌన్సెలింగ్..
June 19, 2026 | Andhra Pradesh
టాప్ కాలేజీల్లో సీటు కావాలంటే ఇవి గుర్తుంచుకోండి తెలంగాణ ముచ్చట్లు: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఈఏపీసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నేటి నుంచి ప్రారంభమవనుంది.…
Read Moreజ్ఞానేశ్వరి కేసులో కొత్త కోణం.. CCTVలో పెంపుడు కుక్క దృశ్యాలు
June 19, 2026 | Andhra Pradesh
తూర్పు గోదావరి ముచ్చట్లు: తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 13 రోజులు గడిచినా ఆచూకీ లభించలేదు. అయితే, తాజాగా పెంపుడు కుక్కకు సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి…
Read Moreప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. తప్పిన ప్రమాదం
June 19, 2026 | Andhra Pradesh
అనకాపల్లి ముచ్చట్లు: ఎలమంచిలి మండలం రేగుపాలెం జాతీయ రహదారిపై తులసి ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. భువనేశ్వర్ నుంచి చెన్నైకి వెళ్తున్న బస్సు రేగుపాలెం జంక్షన్ వద్దకు…
Read Moreటెలిగ్రామ్ ఒక కొత్త డార్క్ వెబ్.. సైబర్ క్రైమ్స్కు అడ్డా
June 19, 2026 | Andhra Pradesh
: హైకోర్టుకు తెలిపిన కేంద్రం సైబర్ నేరాలు, ఉగ్రవాదానికి టెలిగ్రామ్ అడ్డాగా మారిందని ఆరోపణ నీట్ రీ-టెస్ట్ నేపథ్యంలో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం నిషేధాన్ని సవాల్ చేస్తూ…
Read Moreఅనాథ పిల్లలకూ ‘తల్లికి వందనం
June 19, 2026 | Andhra Pradesh
‘: మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు అమరావతిముచ్చట్లు: తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు సైతం ప్రభుత్వ పథకాల ఫలాలు అందాలన్న లక్ష్యంతో మంత్రి లోకేశ్ కీలక…
Read Moreడిగ్రీ అర్హతతో SBIలో 1500 ఉద్యోగాలు..
June 19, 2026 | Andhra Pradesh
ఏడాదికి రూ.21 లక్షల వరకు జీతం పొందే ఛాన్స్ అమరావతిముచ్చట్లు: బ్యాంకు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్…
Read Moreఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు….దొంగలు బాబోయ్ దొంగలు
June 19, 2026 | Andhra Pradesh
… దడ పుట్టిస్తున్న థార్ దొంగలు మధ్యప్రదేశ్ముచ్చట్లు: మధ్యప్రదేశ్కు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా కదలికలపై ప్రకాశం, ఏలూరు జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు. ధార్ జిల్లాకు చెందిన…
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు
June 19, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం వరకు 72,703 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…
Read Moreటెలికాం మెంబరుగా బాధ్యతలు స్వీకరించిన షరీఫ్
June 18, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: వైఎస్సార్సిపి సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్చార్జ్ ఫకృద్ధిన్షరీఫ్ గురువారం టెలికాం మెంబరుగా తిరుపతిలో బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా టెలికాం ఐటిఎస్ ఏవిశ్రీకుమార్ వద్ద షరీఫ్…
Read More