March 27, 2026
Explore

Category: Andhra Pradesh

1966 posts

తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ శ్రీరామచంద్రల వారి ఉత్సవ మూర్తులకు స్నపనం

March 27, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం తిరుమలలోని శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర స్వామి ఉత్సవమూర్తులకు, స్నపన తిరుమంజనం నిర్వహించారు.శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల…

Read More

శ్రీ కోదండరామాలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

March 27, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శుక్ర‌వారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి.తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి ఉదయం మూలవర్లకు అభిషేకం చేశారు. ఉదయం 8…

Read More

ఒంటిమిట్ట శ్రీ రాములవారి కల్యాణానికి తలంబ్రాల తయారీ ప్రారంభం

March 27, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: – రాములవారి సేవ‌లో శ్రీ‌వారి సేవ‌కులు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 1న జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణం కోసం ఆలయంలో శుక్ర‌వారం తలంబ్రాల…

Read More

ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

March 27, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్ర‌వారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 నుండి 10.15 గంటల మధ్య వృష‌భ‌…

Read More

మానవత్వం చాటిన మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు..!

March 27, 2026 | Andhra Pradesh

యడ్లపాడు ముచ్చట్లు: యడ్లపాడు మండలం చెంఘిజ్‌ఖాన్ పేట గ్రామ మాజీ అధ్యక్షులు ఆంజనేయులు చెంఘిజ్‌ఖాన్ పేట – సంక్రాంతిపాడు గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదానికి గురవగా.. తక్షణమే…

Read More

ఎరువుల లభ్యతపై లోక్‌సభలో ప్రకటన చేసిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా.

March 27, 2026 | Andhra Pradesh

ఢిల్లీ ముచ్చట్లు: దేశంలో ఎరువుల కొరత లేదు. దేశంలో తగినన్ని ఎరువుల నిల్వలు ఉన్నాయి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. : కేంద్ర మంత్రి జేపీ…

Read More

రాష్ట్రాలకు కమర్షియల్ ఎల్పీజీ సరఫరా పెంచిన కేంద్రం..!

March 27, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: కమర్షియల్ ఎల్పీజీ సరఫరాను 70 శాతానికి పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు లేఖ రాసిన కేంద్ర పెట్రోలియం శాఖ…

Read More

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై దాడికి యత్నం..!

March 27, 2026 | Andhra Pradesh

ఆకివీడు ముచ్చట్లు: పెదపేట రామాలయానికి వెళ్లిన డిప్యూటీ స్పీకర్ రఘురామను అడ్డుకున్న ఓ వర్గం.రఘురామపై దాడిని అడ్డుకున్న కూటమి నేతలపైనా దాడి.. కూటమి నాయకులపై రాడ్లతో ఓ…

Read More

ఫామ్ హౌస్ డ్రగ్స్‌ కేసు.. ముగ్గురు నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

March 27, 2026 | Andhra Pradesh

మొయినాబాద్ ముచ్చట్లు: మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్‌ కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులకు కోర్టు ఏప్రిల్ 8 వరకు రిమాండ్‌ పొడిగించింది. నేటితో కస్టడీ ముగియడంతో నిందితులను…

Read More