May 14, 2026
Explore
దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద హైవేపై ప్రమాదం.

దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద హైవేపై ప్రమాదం.

May 14, 2026 | Andhra Pradesh

తూ.గో ముచ్చట్లు:

రాజాం నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ బస్సును ఢీకొట్టిన లారీ.

బస్సులోని ప్రయాణికుడు మృతి, పదిమందికి గాయాలు.

గోపాలపురం, రాజమహేంద్రవరం లోని ఆసుపత్రులకు క్షతగాత్రుల తరలింపు.

మృతుడు రాజాంలోని పనసలవలసకు చెందిన సాయిఅనిల్(24)గా గుర్తింపు.

Tags: Accident on the highway near Yernagudem in Devarapalli Mandal.