Category: Andhra Pradesh
5119 posts
ఒకే దేశం, ఒకే ఎన్నిక🇮🇳!!!
July 20, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఒకే దేశం, ఒకే ఎన్నిక (One Nation, One Election) విధానానికి సిద్ధమని ఎన్నికల సంఘం ప్రకటించింది…!🫡 ఆరు నెలల ముందుగానే సమాచారం అందిస్తే, లోక్సభ…
Read Moreభారతీయులకు అత్యవసర హెచ్చరిక
July 20, 2026 | Andhra Pradesh
అమెరికా ముచ్చట్లు: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం అత్యవసర అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులు ఇరాన్ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే…
Read Moreజాప్యం లేకుండా పిజిఆర్ఎస్ సమస్యలను పరిష్కరించాలి..
July 20, 2026 | Andhra Pradesh
అన్నమయ్య జిల్లా ముచ్చట్లు: అర్జీదారుడు సంతృప్తి చెందేలా నాణ్యత ప్రామాణికంగా సమస్యలు పరిష్కారం చేయాలి.. జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ.. జాప్యం లేకుండా పిజిఆర్ఎస్ సమస్యలను…
Read Moreఉపాధ్యాయుల బాధ్యతారాహిత్యం
July 20, 2026 | Andhra Pradesh
బండరామారం ముచ్చట్లు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే, కొందరు ఉపాధ్యాయుల బాధ్యతారాహిత్యం ప్రభుత్వ ఆశయాలకు గండి కొడుతోంది. విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం…
Read Moreశస్త్రచికిత్స అనంతరం తొలిసారిగా ఏపీకి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
July 20, 2026 | Andhra Pradesh
తాడేపల్లి ముచ్చట్లు: శస్త్రచికిత్స అనంతరం తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ కు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ సోమవారం వచ్చారు.గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పలువురు ఉన్నతాధికారులు,…
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు
July 20, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం వరకు 90,956 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…
Read Moreటీటీడీకి రూ.కోటి విరాళం
July 20, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: విజయవాడకు చెందిన అన్ బ్లిక్స్ క్లౌడ్ డేటా ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీఈవో తిరుమల కుమార్ కనకమేడల సోమవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర…
Read Moreస్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
July 20, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: బంగారం ధరలు సోమవారం స్వల్పంగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.150 పెరిగి రూ.1,31,500కి చేరింది. 24 క్యారెట్ల…
Read Moreలోక్సభలో వైసీపీ వాయిదా తీర్మానం
July 20, 2026 | Andhra Pradesh
ఢిల్లీ ముచ్చట్లు: ఆంధ్రప్రదేశ్లో ఇటీవల చోటుచేసుకున్న కస్టోడియల్ మరణాల అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించేందుకు వైఎస్సార్సీపీ ప్రయత్నించింది. ఈ మేరకు లోక్సభలో సోమవారం వైసీపీ ఎంపీ గురుమూర్తి వాయిదా…
Read More‘తల్లికి వందనం’ కోసం దేవదాయ శాఖ నిధులు.. ఉత్తర్వులు జారీ
July 20, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ‘తల్లికి వందనం’ లబ్ధిదారులకు చెల్లించేందుకు దేవదాయ శాఖ నుంచి రూ.26.03 కోట్లు విడుదల చేసేందుకు పరిపాలన…
Read More