July 21, 2026
Explore

Category: Andhra Pradesh

5168 posts

ఆర్టీసీ ఉద్యోగులకు ఇందిరమ్మ ఇళ్లు:మంత్రి పొన్నం

July 21, 2026 | Andhra Pradesh

తెలంగాణ ముచ్చట్లు: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. యూనియన్ ఎన్నికల తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మంత్రి…

Read More

అంగళ్లు వద్ద ట్రాక్టర్ డీ కొట్టి జర్నలిస్టు దంపతులకు తీవ్ర గాయాలు

July 21, 2026 | Andhra Pradesh

కురబలకోట ముచ్చట్లు: ట్రాక్టర్ ఢీకొని జర్నలిస్టు దంపతులు తీవ్రంగా గాయపడ్డ సంఘటన మంగళవారం సాయంత్రం కురబలకోట మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మదనపల్లి కు చెందిన…

Read More

24లోపు పంటల భీమాకు నమోదు చేసుకోవాలి

July 21, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: రైతులు తాము పండించిన పంటలకు సంబంధించి ఈనెల 24లోపు భీమ నమోదు చేసుకోవాలని ఏడి శివకుమార్‌ సూచించారు. మంగళవారం ఏవో రాధ తో కలసి ఆయన…

Read More

ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలకు కష్టాలు తప్పవు

July 21, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌శాఖను ప్రైవేటీకరణ చేస్తూ జీవో ఎంఎస్‌నెంబరు: 396ను విడుదల చేయడాన్ని నిరశిస్తూ దస్తావేజులేఖర్లు, డీటీపి ఆపరేటర్లు, ట్యాంప్‌వెండార్స్ లు మంగళవారం నిరసన తెలిపారు.…

Read More

టీచర్స్ మీటింగ్, స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శని కార్యక్రమాలు

July 21, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: ఈనెల 24వ తేదీన మెగా పేరెంట్స్ మరియు టీచర్స్ మీటింగ్, స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శని కార్యక్రమాలను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కృత్రికా శుక్ల…

Read More

టీడీపీలోకి మాజీ ఎంపీ కేశినేని నాని..???

July 21, 2026 | Andhra Pradesh

విజయవాడ ముచ్చట్లు: మాజీ ఎంపీ కేశినేని నాని తిరిగి టీడీపీలో చేరేందుకు పావులు కదుపుతుండటం విజయవాడ రాజకీయంలో ఆసక్తిరేపుతోంది. గతంలో స్థానిక నేతలతో విభేదాల వల్ల దూరమైనా,…

Read More

పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన మంత్రి సంధ్యారాణి

July 21, 2026 | Andhra Pradesh

ఎన్టీఆర్ ముచ్చట్లు: విస్సన్నపేటలో గిరిజన గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన మంత్రి సంధ్యారాణి విస్సన్నపేట మండలం కొండ పర్వలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయాన్ని రాష్ట్ర…

Read More

తిరుగుడుపల్లి దళితవాడలో వీధిలైట్లు ఏర్పాటు చేయాలి: సీపీఐ

July 21, 2026 | Andhra Pradesh

ఓబులవారిపల్లి ముచ్చట్లు: ఓబులవారిపల్లి మండలం ఎర్రగుంటకోట పంచాయతీ తిరుగుడుపల్లి దళితవాడలో మూడు నెలలుగా వీధిలైట్లు వెలగడం లేదని సీపీఐ నేతలు ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. పలుమార్లు అధికారులకు…

Read More

తన ప్రాణానికి ముప్పు ఉందని పోలీసులను ఆశ్రయించిన మోనాలిసా

July 21, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: తన తండ్రి పాస్‌పోర్ట్, డబ్బులు తీసుకున్నారని, వాటిని తిరిగి ఇవ్వడంతో పాటు తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఎర్నాకులం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మోనాలిసా ఇటీవలే…

Read More

24 గంటల్లోనే బాలుడి ఆచూకీ గుర్తించిన గాలివీడు పోలీసులు

July 21, 2026 | Andhra Pradesh

గాలివీడు ముచ్చట్లు: గాలివీడు మండలం బురుజుపల్లికి చెందిన బాలుడు చంద్రగిరి గణేష్ ఇంటి నుంచి వెళ్లిపోవడంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ…

Read More