May 26, 2026
Explore

Category: Andhra Pradesh

3240 posts

మొలకలదిన్నెలో ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన.

May 26, 2026 | Andhra Pradesh

. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్ లక్ష్యం* మదనపల్లి ముచ్చట్లు: మదనపల్లి మండలం మొలకలదిన్నెలో రూ.15.25 కోట్లతో నిర్మించనున్న ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌కు సీఎం చంద్రబాబు వర్చువల్‌గా…

Read More

నారాయణవనం బ్రహ్మోత్సవాల విజయానికి సమన్వయంతో పనిచేయాలి

May 25, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: భక్తులకు సౌకర్యాలే ప్రథమం బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి గరుడసేవ, రథోత్సవాలకు ఘన ఏర్పాట్లు : జెఈవో వి. వీరబ్రహ్మం నారాయణవనంలోని శ్రీ…

Read More

సింహవాహన సేవలో దేదీప్యమానమైన శ్రీ గోవిందరాజస్వామి

May 25, 2026 | Andhra Pradesh

గోవింద నామస్మరణలతో మారుమోగిన బ్రహ్మోత్సవ వైభవం రాత్రి ముత్యాల చల్లదనంలో భక్తులను ఆశీర్వదించనున్న గోవిందుడు తిరుపతి ముచ్చట్లు: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమవారం…

Read More

26న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పర్యటన

May 25, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: వైఎస్సార్‌సిపి రీజనల్‌ కోఆర్డినేటర్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని ఎంపిపి భాస్కర్‌రెడ్డి సోమవారం తెలిపారు. ఎమ్మెల్యే తొలుత నల్లగుట్లపల్లెతాండలో చెంగప్పనాయక్‌…

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

May 25, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం వరకు 98,058 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…

Read More

ఏనుగుల బారీ నుండి పంటలతోపాటు రక్షణ కల్పించాలి

May 25, 2026 | Andhra Pradesh

చిత్తూరు ముచ్చట్లు: ఏనుగుల బారీ నుండి పంటలతోపాటు.రైతులకు పూర్తి రక్షణ కల్పించాలని జిల్లా రైతు నాయకులు ఉమాపతి నాయుడు ప్రభుత్వాన్ని కోరారు.చిత్తూరు జిల్లాలో చాలా మంది వ్యవసాయం…

Read More

ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేసిన మంత్రి కొల్లు రవీంద్ర.

May 25, 2026 | Andhra Pradesh

మచిలీపట్నం ముచ్చట్లు: కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు మూలం ఎంఎస్ఎంఈలు. మచిలీపట్నంలో ఎంఎస్ఎంఈ పార్కుతో కొత్త పారిశ్రమ శకానికి శ్రీకారం.. యువతకు ఉపాధి, బందరు అభివృద్ధికి ఇది కీలక…

Read More

శంకరయ్య కుటుంభానికి అండగా ఉంటాం

May 25, 2026 | Andhra Pradesh

సోమలముచ్చట్లు: సోమల మండలం గురికానివారిపల్లెలో వైఎస్సార్‌సిపి నాయకుడు శంకరయ్య కుమారుడు రాజశేఖర్‌ (31 ) ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే…

Read More

ఇవాళ రాత్రి 8:24 గంటలకు.. రోహిణి కార్తె ఆరంభం

May 25, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: రోహిణి కార్తె ఈరోజు రాత్రి 8:24 గంటలకు ప్రారంభం కానుందని పంచాంగం చెబుతోంది. సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల కిరణాలు నేరుగా భూమిని తాకుతాయి.…

Read More