May 25, 2026
Explore

Category: Andhra Pradesh

3181 posts

విద్యుత్ సరఫరాకు అంతరాయంపై మంత్రి గొట్టిపాటి ఆరా..!

May 25, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: క్షేత్రస్థాయి అధికారులతో ఫోన్లో మాట్లాడిన మంత్రి గొట్టిపాటి.. ఈదురుగాలులకు చెట్లు, స్తంభాలు, హోర్డింగులు పడ్డాయన్న అధికారులు. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని చెప్పిన అధికారులు.…

Read More

ఏసీబీ అధికారి పేరుతో ఫోన్‌కాల్ బెదిరింపులు..!

May 25, 2026 | Andhra Pradesh

విజయవాడ ముచ్చట్లు: మాచవరం పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు. ఫిర్యాదుతో నిందితుడి ఖాతాలో ఉన్న రూ.లక్షన్నర ఫ్రీజ్. రూ.50 వేలను ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసినట్లు గుర్తించిన పోలీసులు.…

Read More

పెనుగొండ వద్ద రోడ్డు ప్రమాదం..!

May 25, 2026 | Andhra Pradesh

శ్రీ సత్యసాయి ముచ్చట్లు: లారీని వెనుక నుంచి ఢీకొన్న మరో లారీ, డ్రైవర్ సజీవ దహనం. మృతుడు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కిరణ్ గా (35) గుర్తింపు.…

Read More

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్

May 25, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: ఉదయం 10.45 గంటలకు విజయవాడలో “MSME గ్రోత్ సమ్మిట్ ” కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4.00 గంటలకు సిఎం క్యాంప్ కార్యాలయంలో ఆర్టీజీపై సమీక్ష చేస్తారు.…

Read More

మరోసారి భారీగా పెరిగిన ఇంధన ధరలు..!

May 25, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: పెట్రోల్ పై రూ.2.84, డీజిల్ పై 2.86 చొప్పున పెంపు.. పెరిగిన ధరలు ఈ రోజు ఉ.6 గంటల నుండి అమలు. పది రోజుల్లో నాలుగోసారి…

Read More

త్వరలోనే హర్మూజ్‌ తెరుచుకుంటుంది: ట్రంప్

May 24, 2026 | Andhra Pradesh

అమెరికా ముచ్చట్లు: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు చివరి దశకు చేరుకున్నాయని ట్రంప్ ప్రకటించారు. త్వరలోనే యుద్ధం ముగిసి హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుందని ట్రంప్ వెల్లడించారు. అగ్రదేశాల…

Read More

తిరుమల చరిత్రలో సరికొత్త రికార్డు!

May 24, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: సామాన్య భక్తులకు తిరుమలేశుడి దర్శనం కల్పించడంలో టీటీడీ సరికొత్త రికార్డు సృష్టించింది. తక్కువ సమయం ఉండే శుక్రవారం (మే 22) నాడే తొలిసారిగా 94,758…

Read More

మహిళా మేజర్కు అరుదైన పురస్కారం

May 24, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: భారత సైన్యం తరఫున లెబనాన్లో UN ఇంటర్మ్ ఫోర్స్కు సేవలు అందిస్తున్న మహిళా మేజర్ అభిలాషా బరాక్కు అరుదైన గౌరవం దక్కింది. ‘2025 UN మిలిటరీ…

Read More

ప్రధాని మోదీని కలిసిన రామ్మోహన్ నాయుడు కుటుంబం

May 24, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తన కుటుంబ సమేతంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ భేటీ తమ కుటుంబానికి జీవితాంతం గుర్తుండిపోయే భావోద్వేగ క్షణమని…

Read More

ఎస్‌ఐఆర్‌ పరిశీలన కమిటి ఏర్పాటు

May 24, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: పుంగనూరు నియోజకవర్గ ఎస్‌ఐఆర్‌ పరిశీలన కమిటిని రాష్ట్ర రీజనల్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం నియమించారు. ఎస్‌ఐఆర్‌ పర్యవేక్షణ కమిటి అబ్జర్‌వర్లుగా పార్టీ రాష్ట్ర…

Read More