Category: Andhra Pradesh
3175 posts
తిరుమల చరిత్రలో సరికొత్త రికార్డు!
May 24, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: సామాన్య భక్తులకు తిరుమలేశుడి దర్శనం కల్పించడంలో టీటీడీ సరికొత్త రికార్డు సృష్టించింది. తక్కువ సమయం ఉండే శుక్రవారం (మే 22) నాడే తొలిసారిగా 94,758…
Read Moreమహిళా మేజర్కు అరుదైన పురస్కారం
May 24, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: భారత సైన్యం తరఫున లెబనాన్లో UN ఇంటర్మ్ ఫోర్స్కు సేవలు అందిస్తున్న మహిళా మేజర్ అభిలాషా బరాక్కు అరుదైన గౌరవం దక్కింది. ‘2025 UN మిలిటరీ…
Read Moreప్రధాని మోదీని కలిసిన రామ్మోహన్ నాయుడు కుటుంబం
May 24, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తన కుటుంబ సమేతంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ భేటీ తమ కుటుంబానికి జీవితాంతం గుర్తుండిపోయే భావోద్వేగ క్షణమని…
Read Moreఎస్ఐఆర్ పరిశీలన కమిటి ఏర్పాటు
May 24, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పుంగనూరు నియోజకవర్గ ఎస్ఐఆర్ పరిశీలన కమిటిని రాష్ట్ర రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం నియమించారు. ఎస్ఐఆర్ పర్యవేక్షణ కమిటి అబ్జర్వర్లుగా పార్టీ రాష్ట్ర…
Read Moreబాణసంచా పేలుళ్లతో జనం హడల్
May 24, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలో పుట్టినరోజులు, ఐపిఎల్ మ్యాచ్ల సంబరాలలో అర్ధరాత్రి బాణసంచా పేలుళ్లతో పట్టణంలోని వృద్ధులు, రోగులు, చిన్నపిల్లలు హడలిపోతున్నారు. ఈ విషయమై ఆదివారం మాలమహనాడు రాష్ట్ర కార్యదర్శి…
Read Moreనాణ్యతలేని విద్యుత్ స్తంభాలు
May 24, 2026 | Andhra Pradesh
లైన్లు లాగిన , వాహనాలు గుద్దిన ధ్వంసం పుంగనూరు ముచ్చట్లు: విద్యుత్శాఖాధికారుల నిర్లక్షంతో నాణ్యత లేని విద్యుత్ స్తంభాలను గ్రామీణ ప్రాంతాలలో వినియోగిస్తున్నారు. ఆప్రాంతంలో వాహనాల రాకపోకలతో…
Read Moreవరుస కథనాలతో కదలిన యంత్రాంగం
May 24, 2026 | Andhra Pradesh
చెరువుకట్టపై తార్రోడ్డు పుంగనూరు ముచ్చట్లు: ఎట్టకేలకు పుంగనూరు నుంచి బెంగళూరుకు వెళ్లే రహదారి పుంగమ్మ చెరువు కట్టపై పనులను అధికారులు ప్రారంభించారు. ఆదివారం తారువేసే కార్యక్రమం చేపట్టారు.…
Read Moreరాష్ట్ర YSR ట్రేడ్ యూనియన్ కమిటీ సెక్రటరీ గా జయరామిరెడ్డి
May 24, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: వైస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు వైస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మంత్రి , పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి ఆశీస్సులుతో , రాజంపేట ఎంపీ…
Read Moreఆర్టీసి ప్రైవేటికరణను అడ్డుకుంటాం
May 24, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: ప్రభుత్వం ఆర్టీసిని ప్రైవేటీకరణ చేస్తే అడ్డుకుంటామని సీపీఐ నాయకులు హెచ్చరించారు. ఆదివారం ఆర్టీసి బస్టాండ్ వద్ద నేతలు వెంకట్రమణారెడ్డి, మున్న, రామమూర్తి ల ఆధ్వర్యంలో…
Read Moreఏఐఎస్ఎఫ్ జిల్లా స్థాయి శిక్షణ తరగతులు
May 24, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విద్యావైజ్ఞానిక రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మాధవ్ తెలిపారు. ఆదివారం కార్యదర్శి…
Read More