Category: Andhra Pradesh
3189 posts
పెనుగొండ వద్ద రోడ్డు ప్రమాదం..!
May 25, 2026 | Andhra Pradesh
శ్రీ సత్యసాయి ముచ్చట్లు: లారీని వెనుక నుంచి ఢీకొన్న మరో లారీ, డ్రైవర్ సజీవ దహనం. మృతుడు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కిరణ్ గా (35) గుర్తింపు.…
Read Moreముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్
May 25, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఉదయం 10.45 గంటలకు విజయవాడలో “MSME గ్రోత్ సమ్మిట్ ” కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4.00 గంటలకు సిఎం క్యాంప్ కార్యాలయంలో ఆర్టీజీపై సమీక్ష చేస్తారు.…
Read Moreమరోసారి భారీగా పెరిగిన ఇంధన ధరలు..!
May 25, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: పెట్రోల్ పై రూ.2.84, డీజిల్ పై 2.86 చొప్పున పెంపు.. పెరిగిన ధరలు ఈ రోజు ఉ.6 గంటల నుండి అమలు. పది రోజుల్లో నాలుగోసారి…
Read Moreత్వరలోనే హర్మూజ్ తెరుచుకుంటుంది: ట్రంప్
May 24, 2026 | Andhra Pradesh
అమెరికా ముచ్చట్లు: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు చివరి దశకు చేరుకున్నాయని ట్రంప్ ప్రకటించారు. త్వరలోనే యుద్ధం ముగిసి హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుందని ట్రంప్ వెల్లడించారు. అగ్రదేశాల…
Read Moreతిరుమల చరిత్రలో సరికొత్త రికార్డు!
May 24, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: సామాన్య భక్తులకు తిరుమలేశుడి దర్శనం కల్పించడంలో టీటీడీ సరికొత్త రికార్డు సృష్టించింది. తక్కువ సమయం ఉండే శుక్రవారం (మే 22) నాడే తొలిసారిగా 94,758…
Read Moreమహిళా మేజర్కు అరుదైన పురస్కారం
May 24, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: భారత సైన్యం తరఫున లెబనాన్లో UN ఇంటర్మ్ ఫోర్స్కు సేవలు అందిస్తున్న మహిళా మేజర్ అభిలాషా బరాక్కు అరుదైన గౌరవం దక్కింది. ‘2025 UN మిలిటరీ…
Read Moreప్రధాని మోదీని కలిసిన రామ్మోహన్ నాయుడు కుటుంబం
May 24, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తన కుటుంబ సమేతంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ భేటీ తమ కుటుంబానికి జీవితాంతం గుర్తుండిపోయే భావోద్వేగ క్షణమని…
Read Moreఎస్ఐఆర్ పరిశీలన కమిటి ఏర్పాటు
May 24, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పుంగనూరు నియోజకవర్గ ఎస్ఐఆర్ పరిశీలన కమిటిని రాష్ట్ర రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం నియమించారు. ఎస్ఐఆర్ పర్యవేక్షణ కమిటి అబ్జర్వర్లుగా పార్టీ రాష్ట్ర…
Read Moreబాణసంచా పేలుళ్లతో జనం హడల్
May 24, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలో పుట్టినరోజులు, ఐపిఎల్ మ్యాచ్ల సంబరాలలో అర్ధరాత్రి బాణసంచా పేలుళ్లతో పట్టణంలోని వృద్ధులు, రోగులు, చిన్నపిల్లలు హడలిపోతున్నారు. ఈ విషయమై ఆదివారం మాలమహనాడు రాష్ట్ర కార్యదర్శి…
Read Moreనాణ్యతలేని విద్యుత్ స్తంభాలు
May 24, 2026 | Andhra Pradesh
లైన్లు లాగిన , వాహనాలు గుద్దిన ధ్వంసం పుంగనూరు ముచ్చట్లు: విద్యుత్శాఖాధికారుల నిర్లక్షంతో నాణ్యత లేని విద్యుత్ స్తంభాలను గ్రామీణ ప్రాంతాలలో వినియోగిస్తున్నారు. ఆప్రాంతంలో వాహనాల రాకపోకలతో…
Read More