August 11, 2026
Explore

Category: Andhra Pradesh

5835 posts

శబరిమలలో ‘అతిమనోహరం’ సినిమా షూటింగ్‌కు TDB అనుమతి

August 11, 2026 | Andhra Pradesh

| మోహన్‌లాల్ – తరుణ్ మూర్తి కాంబినేషన్. శబరిమల ముచ్చట్లు: మోహన్‌లాల్ కథానాయకుడిగా తరుణ్ మూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న నూతన చిత్రం ‘అతిమనోహరం’ షూటింగ్‌కు తిరువాంకూర్ దేవస్వం…

Read More

అనంతపురం జిల్లా లో మరో కీచక టీచర్

August 11, 2026 | Andhra Pradesh

అనంతపురం ముచ్చట్లు: యల్లనూరు ZPHS స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్న శ్రీరామ మూర్తి విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, తాకుతూ చాలా నీచంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తున్న…

Read More

13 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. ముద్దాయి అరెస్ట్

August 11, 2026 | Andhra Pradesh

వీరబల్లి ముచ్చట్లు: వీరబల్లి మండలం కొట్టేగి వాండ్లపల్లి సమీపంలో 13 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.సానిపాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో అక్రమ రవాణాపై సమాచారం…

Read More

‘అమ్మాయిలు ఏ దుస్తులు వేసుకోవాలన్నది ఆమె వ్యక్తిగత ఛాయిస్’

August 11, 2026 | Andhra Pradesh

.. IAS స్మితా సబర్వాల్..!! తెలంగాణ ముచ్చట్లు: ప్రముఖ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారి త్యాగాలను…

Read More

రోజుకు ₹8,300 కోట్లు సంపాదించిన ఎలాన్ మస్క్

August 11, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: 2025 జులై నుండి 2026 జులై మధ్య ఎలాన్ మస్క్ రోజుకు ₹8,300 కోట్లు ఆర్జించారని బెస్ట్ బ్రోకర్స్ అధ్యయనం తెలిపింది. 2026 జూన్లో స్పేస్ఎక్స్…

Read More

శ్రావణ మాసంలో శుభ ముహూర్తాలు

August 11, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11, 2026 వరకు శ్రావణ మాసం కొనసాగుతుంది. ఈ మాసంలో వివాహాలు, నిశ్చితార్థాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలకు అనుకూలమైన రోజులు…

Read More

అగ్రిగోల్డ్ కేసులో మరిన్ని ఆస్తుల జప్తునకు ఏపీ ప్రభుత్వం ఆదేశం..!

August 11, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు: డిపాజిటర్ల సొమ్ముతో బంధువుల పేరిట ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తింపు. జయలక్ష్మి పేరిట పోరంకి, పెనమలూరు, ఈదరలో 6.55 ఎకరాలు ఉన్నట్లు.. ఎన్.మమత పేరుతో…

Read More

వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

August 11, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. దాంతో బిల్లు చట్టంగా మారనుంది. ఈ చట్టం ప్రకారం జాతీయ చిహ్నాలను అవమానించడం నేరం. మూడేళ్ల…

Read More

మదనపల్లెలో బోర్డు తిప్పేసిన బోగస్ ‘స్క్రబ్ఎక్స్’ కంపెనీ

August 11, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు: ఇంట్లో కూర్చునే డబ్బు సంపాదన అంటూ ఆశ చూపి ‘స్క్రబ్ ఎక్స్’ పేరుతో మదనపల్లెలో నిర్వహిస్తున్న కంపెనీ కోట్లల్లో మోసానికి పాల్పడింది. పెట్టుబడి పెట్టిన…

Read More

కత్తులతో పొడుచుకున్న విద్యార్థులు

August 11, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఇద్దరు విద్యార్థులు కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. సోమవారం రాత్రి జరిగిన ఘటనపై వివరాలు.. స్థానిక బొంబు బజారులో కాపురం…

Read More