Category: Andhra Pradesh
4130 posts
చుక్కల భూములకు సంబంధించి కీలక ప్రకటన
June 20, 2026 | Andhra Pradesh
10-15 రోజుల్లో చుక్కల భూములకు విముక్తి అమరావతిముచ్చట్లు: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త.. చుక్కల భూములకు సంబంధించి కీలక ప్రకటన వచ్చింది. త్వరలో 1.90 లక్షల ఎకరాల చుక్కల…
Read Moreఘోర ప్రమాదం.. ఆలయ పైకప్పు కూలి ఐదుగురు భక్తులు మృతి
June 20, 2026 | Andhra Pradesh
మహారాష్ట్ర ముచ్చట్లు: మహారాష్ట్రలోని పర్భణీ జిల్లా యశ్వాడి హనుమాన్ టెంపుల్ వద్ద నిర్మాణంలో ఉన్న సభా మండపం శనివారం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో పలువురు భక్తులు గాయపడగా,…
Read Moreఏసీబీ వలలో మరో అవినీతి అధికారి..
June 20, 2026 | Andhra Pradesh
Tags: Another corrupt official caught in the ACB net…
Read Moreనారాయణ పాఠశాల వద్ద విద్యార్థి సంఘాలు ధర్నా
June 20, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని సూర్యనగర్లో గల నారాయణ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం పుస్తకాలు, బ్యాగులను చట్టవిరుద్ధంగా విక్రయించడంపై విద్యార్థి సంఘాలు ధర్నా చేశారు. శనివారం ఏఐఎస్ఎఫ్ , ఓబిసి…
Read Moreసోమలలో ఎస్ఐఆర్ కార్యక్రమం
June 20, 2026 | Andhra Pradesh
సోమల ముచ్చట్లు: సోమల మండలం లింగాపురంగుట్టలో ఎస్ఐఆర్ నమోదు కార్యక్రమాన్ని వైఎస్సార్సిపి నాయకులు పకడ్భంధిగా నిర్వహించారు. శనివారం మండల పరిశీలకుడు , జెడ్పిటిసి రెడ్డీశ్వర్రెడ్డి, ఎంపిపి ఈశ్వరయ్యతో…
Read Moreనిర్లక్షంతో ఓటు పోగొట్టుకోవద్దు
June 20, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న (స్పెషల్ ఇన్సెన్టివ్ రివిజన్ )ఎస్ఐఆర్ కార్యక్రమంలో నిర్లక్షంతో ఓట్లు పోగొట్టుకోరాదని వైఎస్సార్సిపి నియోజకవర్గ పరిశీలకుడు జింకా వెంకటాచలపతి కోరారు. శనివారం ఎంపిపి…
Read Moreడిగ్రీ కళాశాలలో స్వచ్చాంధ్ర కార్యక్రమం
June 20, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వచ్చాంధ్ర కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ అన్నార్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చెత్తాచెదారాలను తొలగించారు.…
Read Moreజూలై 11న జాతీయ లోక్అదాలత్ జయప్రదం చేయండి
June 20, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: రాష్ట్ర లీగల్ సర్వీసస్ అథారిటి ఆదేశాల మేరకు జూలై 11న జాతీయ లోక్అదాలత్ జరుగుతుందని, ఇందులో అధిక కేసులు పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని…
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు
June 20, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం వరకు 74,128 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…
Read Moreటీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ 20 లక్షలు విరాళం
June 20, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: హైదరాబాద్ క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ బిఆర్ నాయుడు ని కలిసి రూ 10 లక్షలు చొప్పున విరాళం అందజేసిన హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్తలు…
Read More