Category: Andhra Pradesh
5760 posts
కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన లులు చైర్మన్ యూసఫ్ అలీ
August 8, 2026 | Andhra Pradesh
న్యూఢిల్లీ ముచ్చట్లు: కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్ షాను న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో ఆగస్టు 6న కలిసినట్లు సంబంధిత ప్రతినిధి తెలిపారు. ఈ సందర్భంగా…
Read Moreఅల్పపీడనం.. భారీ వర్షాలు
August 8, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 2 రోజులు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు…
Read Moreగుంతలు తవ్విన రాష్ట్రాన్ని నాకు అప్పజెప్పారు: సీఎం చంద్రబాబు
August 8, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఏపీలో అభివృద్ధిపైనే ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వం గుంతలతో నిండిన రాష్ట్రాన్ని తమకు అప్పగించిందని, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై ఉన్న…
Read Moreసరైన టికెట్ లేకుండా రిజర్వేషన్ కోచ్లోకి వెళ్తే రూ.2వేలు ఫైన్!
August 8, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: రిజర్వేషన్ కోచ్లలోకి అక్రమ ప్రవేశాలను అరికట్టేందుకు దక్షిణ మధ్య రైల్వే కఠిన నిబంధనలు తెచ్చింది. సరైన టికెట్ లేకుండా రిజర్వుడ్ కోచ్లోకి వెళ్తే రూ.2,000వరకు జరిమాన…
Read Moreఅమర్నాథ్ యాత్ర నిలిపివేత
August 8, 2026 | Andhra Pradesh
జమ్ముకశ్మీర్ ముచ్చట్లు: జమ్ముకశ్మీర్ లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల భక్తుల భద్రత దృష్టా జమ్ము నుంచి అమర్ నాథ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఆగస్టు…
Read Moreభారీగా పెరిగిన బియ్యం ధరలు
August 8, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: దేశంలో సన్న రకం బియ్యం ధరలు కిలోకు రూ.10-20 వరకు పెరిగాయి. టోకు మార్కెట్లో బస్తాపై రూ.300 నుంచి రూ.400 వరకు ప్రియమయ్యాయి. మిల్లర్లు, హోల్సేల్…
Read Moreరిలే నిరాహార దీక్షలో పాల్గొని సంఘీభావం తెలుపుతున్నపెద్దిరెడ్డి
August 8, 2026 | Andhra Pradesh
తంబళ్లపల్లి ముచ్చట్లు: శనివారం డీఎస్సీ-2025 లో జరిగిన అక్రమాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం అంగళ్లు, మదనపల్లి బెంగళూరు బస్టాండ్ సర్కిల్,…
Read Moreఢిల్లీ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ భగ్నం
August 8, 2026 | Andhra Pradesh
ఢిల్లీ ముచ్చట్లు: జెడ్డా నుంచి ముంబై మీదుగా ఢిల్లీకి వచ్చిన ఓ ప్రయాణికుడిని ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఐజీఐ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ప్రయాణికుడి…
Read Moreబోరెడ్డిగారిపల్లిలో రూ.1.80 కోట్లతో సిమెంట్ రోడ్డు.. ప్రారంభించిన మంత్రి
August 8, 2026 | Andhra Pradesh
బోరెడ్డిగారిపల్లి ముచ్చట్లు: చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలోj రూ.1.80 కోట్ల DMF నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్డును మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. చాలాకాలంగా గ్రామ ప్రజలకు…
Read Moreరాయచోటిలో వైఎస్సార్సీపీ యువగళం.. మూడో రోజూ హోరెత్తిన దీక్షలు
August 8, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: రాయచోటిలో YSRCP చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజూ కొనసాగాయి..యువత, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి…
Read More