Category: Andhra Pradesh
5783 posts
కలిబండ పెద్ద చెరువు మరమ్మత్తు పనులకు శ్రీకారం చుట్టిన హరితమ్మ
August 1, 2026 | Andhra Pradesh
చిన్నమండెం ముచ్చట్లు: చిన్నమండెం మండలం కలిబండ గ్రామంలో కలిబండ పెద్ద చెరువు మరమ్మత్తు పనులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి మండిపల్లి హరితమ్మ ప్రారంభించారు. చెరువుల…
Read Moreబస్సు చోరీ కేసులో.. కానిస్టేబుల్ అరెస్ట్.. మద్యం మత్తులో ఘటన?
August 1, 2026 | Andhra Pradesh
కదిరి ముచ్చట్లు: కదిరి ఆర్టీసీ డిపో నుంచి చోరీకి గురైన బస్సు మదనపల్లెలో పట్టుబడిన కేసులో ఊహించని విషయం వెలుగుచూసింది. నిందితుడు అనంతపురానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్…
Read Moreరాజంపేట మున్సిపల్ సాధారణ సమావేశంలో అభివృద్ధి అంశాలపై చర్చ
August 1, 2026 | Andhra Pradesh
రాజంపేట ముచ్చట్లు: రాజంపేట మున్సిపల్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మున్సిపల్ సాధారణ సమావేశంలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.…
Read Moreఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ..
August 1, 2026 | Andhra Pradesh
లబ్ధిదారులకు స్వయంగా అందజేసిన అనుంపల్లి రాంప్రసాద్ రెడ్డి రాజంపేట ముచ్చట్లు: సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ…
Read Moreఒక్క రాంగ్ కాల్తో..!! ఏపీలో మరో ఘటన
August 1, 2026 | Andhra Pradesh
కుప్పం ముచ్చట్లు: భార్య హత్య ప్రణాళిక సమయస్ఫూర్తితో తప్పించుకున్న భర్త వివరాల్లోకి వెళితే.. ఒక్క రాంగ్ కాల్ ఒక పచ్చని సంసారంలో చిచ్చు రేపింది. పదేళ్ల బంధాన్ని,…
Read Moreఅలనాటి గాయని జమునా రాణి ఇకలేరు
August 1, 2026 | Andhra Pradesh
బెంగళూరు ముచ్చట్లు: బెంగళూరు వృద్ధాశ్రమంలో తుదిశ్వాస ఆ గళం కురిపించిన మధురాలెన్నో సూపర్హిట్ గీతాలు ‘ముక్కు మీద కోపం’, ‘మావామావా’ ఆమె పాడినవే.. మిథునం సినిమాలో ఆఖరి…
Read Moreభర్త బెట్టింగ్ వ్యసనం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
August 1, 2026 | Andhra Pradesh
నెల్లూరు ముచ్చట్లు: నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదూరుపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ చీరల రాధ గురువారం అర్ధరాత్రి కుప్పం రైల్వే స్టేషన్లో విషం తాగి ఆత్మహత్య…
Read Moreఇవాళ భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం..ప్రత్యేకతలు ఇవే!!
August 1, 2026 | Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు: ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమైన భోగాపురం ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ను ప్రధాని మోదీ నేడు జాతికి అంకితం చేయనున్నారు. విజయనగరం జిల్లాలో రూ.4,727 కోట్ల…
Read Moreఒక్కసారిగ్గా పెరిగిన మిర్చి ధరలు
August 1, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఆసియాలోనే అతిపెద్దదైన గుంటూరు మార్కెట్ యార్డులో ఎండుమిర్చి ధరలు గణనీయంగా పుంజుకున్నాయి.గత 20 రోజుల్లో క్వింటాకు రూ.500 నుండి రూ.3,000 వరకు ధరలు పెరిగాయి. విదేశాల…
Read Moreగంజాయి కేసులో నిందితుడికి ఒక సంవత్సరం జైళు శిక్ష, జరిమాన
August 1, 2026 | Andhra Pradesh
విజయనగరం ముచ్చట్లు: విజయనగరం జిల్లా కొత్తవలస పోలీసు స్టేషన్ లో 2021 సం.లో నమోదైన గంజాయి కేసులో సున్నంమెట్ట గ్రామం దుంబ్రిగూడ మండలం, ఎ.ఎస్.ఆర్.జిల్లాకు చెందిన నిందితుడు…
Read More