Category: Andhra Pradesh
2421 posts
అనంతపురం హనీట్రాప్ కేసులో కొనసాగుతున్న విచారణ.
April 27, 2026 | Andhra Pradesh
అనంతపురం ముచ్చట్లు: హనీట్రాప్ కేసులో రాప్తాడు సీఐ శ్రీహర్ష సహా మరో ముగ్గురు కానిస్టేబుళ్లు డిస్మిస్..! అనంతపురం సీఐ శేఖర్ను వీఆర్కు పంపుతూ ఉన్నతాధికారుల ఆదేశాలు. Tags:…
Read Moreపశ్చిమ బెంగాల్లో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం..!
April 27, 2026 | Andhra Pradesh
పశ్చిమ బెంగాల్ ముచ్చట్లు: ఈ నెల 29న పశ్చిమ బెంగాల్లో రెండో విడత పోలింగ్. మే 4న వెలువడనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. Tags: Election campaigning…
Read Moreనేడు తిరుమలకు రానున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్.
April 27, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: ఈరోజు రాత్రి 9.40కు ‘శ్రీ గాయత్రీ నిలయం’ అతిథిగృహానికి చేరుకోనున్న ఉపరాష్ట్రపతి. రేపు ఉదయం 8 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న ఉపరాష్ట్రపతి సీపీ…
Read Moreరాయచోటి క్రికెటర్కు ఏపీఎల్లో అవకాశం.. రూ.4 లక్షలకు ఎంపిక
April 27, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: రాయచోటికి చెందిన బౌలర్ మారంరెడ్డి హరిశంకర్ రెడ్డి ఆంధ్రా ప్రీమియర్ లీగ్లో చోటు దక్కించుకున్నారు. ఆయనను కాకినాడ కింగ్స్ జట్టు రూ.4 లక్షలకు కొనుగోలు…
Read Moreశ్రీ వీరభ్రంహేంద్రస్వామి ఆరాధన
April 26, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని సుబేదారువీధిలో గల శ్రీ వీరభ్రంహేంద్రస్వామి ఆలయంలో ఆరాధన ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేదపండితులచే హ్గమాలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారి మూలవిరాట్కు పంచామృతాభిషేకాలు నిర్వహించి,…
Read Moreబాలికల హాస్టల్ల్లో అడ్మీషన్లకు ధరఖాస్తు చేయండి
April 26, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: గిరిజన సంక్షేమ బాలికల హాస్టల్ల్లో అడ్మీషన్లకు ధరఖాస్తు చేయాలని ప్రిన్సిపాల్ శారదదేవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో 3వ తరగతిలో ఎస్టీలకు 32 సీట్లు,…
Read Moreజనగణన స్వీయ లెక్కింపు చేపట్టాలని 5కె రన్
April 26, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: భారత జనగణన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు తమ స్వీయ లెక్కింపుపై కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదివారం 5కె రన్ నిర్వహించారు. ఇన్చార్జ్ కమిషనర్ మహేష్ ఆధ్వర్యంలో…
Read Moreశ్రీ వాసవికన్యక పరమేశ్వరి దేవికి ప్రత్యేక పూజలు
April 26, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని బజారువీధిలో గల శ్రీవాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకల్లో భాగంగా ఆదివారం సంఘ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులచే అమ్మవారి వెండి విగ్రహానికి…
Read Moreమలేరియ పై అవగాహన ర్యాలీ
April 26, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: మలేరియ జ్వరాలను అరికట్టాలని , దీనిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కోరుతూ డాక్టర్లు కిరణ్మయి, రమ్యకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.…
Read Moreసేఫ్ తిరుపతి ప్రధాన లక్ష్యం…
April 26, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: Tags: The primary objective of Safe Tirupati…
Read More