Category: Andhra Pradesh
1974 posts
మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదంపై మాజీ సీఎం & పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ దిగ్భ్రాంతి.
March 26, 2026 | Andhra Pradesh
మార్కాపురం ముచ్చట్లు: మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన వైఎస్ జగన్. ప్రమాదంలో ప్రయాణికులు సజీవదహనం కావడం అత్యంత విషాదకరం.. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలి.…
Read Moreబాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు..!
March 26, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. ఢిల్లీ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చేతులమీదుగా బాలకృష్ణ…
Read Moreమార్కాపురం రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు సమీక్ష.
March 26, 2026 | Andhra Pradesh
అమరావతి ముచ్చట్లు: సమీక్షలో పాల్గొన్న మంత్రులు అనిత, జనార్ధన్రెడ్డి, ఉన్నతాధికారులు.. ప్రమాదం జరిగిన తీరుపై ప్రాథమిక సమాచారాన్ని సీఎంకు వివరించిన ఎస్పీ, కలెక్టర్. ప్రమాద సమయంలో బస్సులో…
Read Moreఇంజనీరింగ్ విద్యార్థిపై గంజాయి బ్యాచ్ దాడి.. రాయచోటిలో కలకలం
March 26, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: రాయచోటి పట్టణంలో ఇంజనీరింగ్ విద్యార్థిపై గంజాయి మత్తులో ఉన్న గ్యాంగ్ విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు, కొత్తపేట…
Read Moreఆర్టీఈ 12(1)(C) కింద ఉచిత అడ్మిషన్ల మొదటి విడత లాటరీ ఫలితాలు విడుదల
March 26, 2026 | Andhra Pradesh
అన్నమయ్య జిల్లా ముచ్చట్లు: అన్నమయ్య జిల్లాలో బాలల ఉచిత మరియు నిర్బంధ విద్యాహక్కు చట్టం (RTE) 12(1)(C) ప్రకారం 2026-27 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ పాఠశాలల్లో 25%…
Read Moreమార్కాపురం బస్సు ప్రమాదంపై మంత్రి మండిపల్లి దిగ్భ్రాంతి
March 26, 2026 | Andhra Pradesh
మార్కాపురం ముచ్చట్లు: మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు సజీవదహనం…
Read Moreప్రారంభానికి నోచుకోని సచివాలయం… ప్రజల్లో ఆగ్రహం
March 26, 2026 | Andhra Pradesh
నందలూరు ముచ్చట్లు: నందలూరు మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీలో సచివాలయం-1 నిర్మాణం పూర్తై ఏడేళ్లు గడిచినా ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తి రేపుతోంది.…
Read Moreరైలు ఎక్కే ప్రయత్నంలో ప్రమాదం.. విద్యార్థికి తీవ్ర గాయాలు
March 26, 2026 | Andhra Pradesh
ఓబులవారిపల్లి ముచ్చట్లు: ఓబులవారిపల్లి రైల్వే స్టేషన్లో బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. నంద్యాల ప్యాసింజర్ రైలును ఎక్కే ప్రయత్నంలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి రెడ్డయ్య ప్రమాదవశాత్తు రైలు కిందపడిపోయి…
Read Moreమదనపల్లెలో భార్యాభర్తలపై చీటింగ్ కేసు నమోదు
March 26, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె మండలం చిప్పిలిలో అంగన్వాడీ టీచర్ను బంగారం పేరుతో మోసం చేసిన భార్యాభర్తలపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.తాలూకా సీఐ కళా వెంకటరమణ…
Read Moreహోటళ్లు బంద్.. తిరుమల అన్నదాన సత్రంపై ఒత్తిడి
March 26, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమలలో గ్యాస్ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో కొండపైన 50కి పైగా హోటళ్లు మూతపడ్డాయి. దీంతో భక్తులంతా టీటీడీ నిర్వహిస్తున్న…
Read More