Category: Andhra Pradesh
1952 posts
మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు..
April 18, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: రూ.810 పెరిగి రూ.1,55,780కి చేరిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. రూ.750 పెరిగి రూ.1,42,800కు చేరిన 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి…
Read Moreహెల్మెట్ తప్పనిసరి – బాపట్లలో కఠిన తనిఖీలు
April 18, 2026 | Andhra Pradesh
జిల్లా రవాణా శాఖ అధికారి టి.కే పరందరామయ్య రెడ్డి బాపట్ల ముచ్చట్లు: బాపట్ల జిల్లాలో రోడ్డు భద్రత నిబంధనల అమలుపై రవాణా శాఖ అధికారులు కఠిన చర్యలు…
Read Moreఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్
April 18, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు సైతం తమ మార్కులను మెరుగుపరుచుకొనేందుకు ఇంప్రూవ్ మెంట్…
Read Moreమాట నిలబెట్టుకున్న లోకేష్
April 18, 2026 | Andhra Pradesh
పునర్వికకు రూ. 16 కోట్ల ఇంజెక్షన్..చిట్టి తల్లికి నిండు నూరేళ్లు అమరావతిముచ్చట్లు: మంత్రి నారా లోకేశ్ మాట ఇచ్చారంటే పని జరిగిపోయినట్లే. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి…
Read Moreద్విచక్రవాహనాన్ని ఢీకొన్న బలోరా వాహనం
April 18, 2026 | Andhra Pradesh
-వ్యక్తి మృతి పుంగనూరుముచ్చట్లు: సోమల మండలం కందూరు-నిమ్మనపల్లె మార్గ మధ్యంలో శనివారం అతివేగంగా వస్తున్న బలోరా వాహనం ద్విచక్రవాహనదారుడిని ఢీకొనడంతో యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. మండలంలోని…
Read Moreశ్రీ శనేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు
April 18, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణ సమీపంలోని యాబైరాళ్ల మొరవ వద్ద వెలసియుండు శ్రీ శనేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున స్వామివారికి తైలాభిషేకం, పంచామృతాభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక…
Read Moreవెంకన్న ఆలయ ఇన్స్పెక్టర్గా యశ్వంత్
April 18, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని కోనేటి వద్ద వెలసియుండు శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయ ఇన్స్పెక్టర్గా యశ్వంత్ ను నియమిస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం ఈ మేరకు…
Read Moreతిరుమలలో నాఖాబందీ కార్యక్రమం నిర్వహణ.
April 18, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: Tags: Naka Bandi operation conducted in Tirumala.
Read More“మూగ నోముకు మధుర స్వరం”…
April 18, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: శ్రవణంతో చిన్నారుల భవిష్యత్తుకు వెలుగులు నింపుతున్న టిటిడి శ్రవణంను పరిశీలించిన టిటిడి జేఈవో (వైద్యం మరియు విద్య) డా. ఎ. శరత్ టిటిడి ఆధ్వర్యంలోని…
Read Moreఅలిపిరి మెట్టు మార్గంలో తప్పిపోయిన బాలుడు సురక్షితంగా అప్పగింత
April 18, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తమిళనాడు రాష్ట్రం చంగల్ పట్టు ప్రాంతానికి చెందిన 12 సంవత్సరాల ఆదర్శ్ అనే బాలుడు అలిపిరి మెట్ల మార్గంలో సుమారు 2500వ మెట్టు వద్ద…
Read More