March 27, 2026
Explore

Category: Andhra Pradesh

1957 posts

ఫామ్ హౌస్ డ్రగ్స్‌ కేసు.. ముగ్గురు నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

March 27, 2026 | Andhra Pradesh

మొయినాబాద్ ముచ్చట్లు: మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్‌ కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులకు కోర్టు ఏప్రిల్ 8 వరకు రిమాండ్‌ పొడిగించింది. నేటితో కస్టడీ ముగియడంతో నిందితులను…

Read More

దేశంలో లాక్‌డౌన్ వార్తలు.. కేంద్ర మంత్రి క్లారిటీ

March 27, 2026 | Andhra Pradesh

News of a Nationwide Lockdown: Union Minister Clarifies దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత నేపథ్యంలో లాక్‌డౌన్ తప్పదన్న ప్రచారాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ…

Read More

లంచం అడిగితే లాక్ షురూ !

March 27, 2026 | Andhra Pradesh

ఆదిలాబాద్ ముచ్చట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అవినీతి అధికారులకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సింహస్వప్నంగా మారింది. తాజాగా మామడ ఎస్సై అశోక్ లంచం తీసుకుంటూ ఏసీబీ…

Read More

ప్రముఖ చరిత్రకారుడు, కేసీఆర్ గురువు జైశెట్టి రమణయ్య మృతి

March 27, 2026 | Andhra Pradesh

సిద్దిపేట ముచ్చట్లు: ప్రముఖ చరిత్రకారుడు, కేసీఆర్ గురువు జైశెట్టి రమణయ్య(85) మృతి కేసీఆర్ సిద్దిపేటలో ఇంటర్ చదువుకునే రోజుల్లో హిస్టరీ సబ్జెక్ట్ చెప్పిన గురువు జైశెట్టి రమణయ్య…

Read More

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వైన్స్ బంద్

March 27, 2026 | Andhra Pradesh

సైబరాబాద్ ముచ్చట్లు: శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు వైన్స్ బంద్ చేయాలని ఆదేశాలు ఇచ్చిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్.…

Read More

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

March 27, 2026 | Andhra Pradesh

చిలకపాలెం ముచ్చట్లు: చిలకపాలెం సమీపంలోని ప్రధాన రహదారిపై ఆగి ఉన్న లారీని అతివేగంగా వెనుక నుండి ఢీకొట్టిన బైక్ మృతులు విశాఖపట్నంకు చెందిన నాగమణి(52), నరేంద్ర కుమార్(32)…

Read More

విద్యార్థుల్లో అవగాహన – శక్తి టీమ్ ప్రత్యేక కార్యక్రమం.

March 27, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: Tags: Awareness Among Students – Shakti Team Special Program

Read More

ఉద్యోగం ఇస్తామంటు రూ.10 లక్షల నగదు స్వాహా

March 27, 2026 | Andhra Pradesh

చెక్కులు తీసుకున్న వైనం పుంగనూరుముచ్చట్లు: ఉద్యోగం ఇస్తామంటు ఒక మహిళ మరో మహిళను మోసగించి రూ.10 లక్షల నగదు, రూ.45 లక్షల రూపాయల చెక్కులు తీసుకుని మోసం…

Read More

28న ఉచిత కంటి వైద్యశిబిరం

March 27, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరం విశ్రాంత ఉద్యోగుల భవన్‌లో శనివారం నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ…

Read More

వాల్మీకి మహార్షికి నివాళులు

March 27, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: శ్రీరామనవమిని పురస్కరించుకుని శుక్రవారం పట్టణంలో వాల్మీకి మహార్షి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాల్మీకి సంఘ నాయకులు అద్దాలనాగరాజ ఆధ్వర్యంలో వాల్మీకులు కలసి నవమి వేడుకలు…

Read More