Category: Andhra Pradesh
4130 posts
దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి
June 22, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని పలు ప్రాంతాలలో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. సోమవారం హెల్త్ అసిస్టెంట్ తేజోమూర్తి ఆధ్వర్యంలో మలేరియా వ్యతిరేక…
Read Moreహార్ముజ్ దాటిన 3 భారత నౌకలు
June 22, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: భారత జెండాతో ప్రయాణిస్తున్న మూడు క్రూడాయిల్ ట్యాంకర్లు ‘దేశ్ వైభవ్’, ‘దేశ్ విభోర్’, ‘సన్మార్ హెరాల్డ్’ హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటాయని కేంద్ర మంత్రి సర్బానంద…
Read Moreచరిత్ర సృష్టించనున్న హర్మన్ ప్రీత్ కౌర్
June 22, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: భారత మహిళా క్రికెట్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్.. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అరుదైన మైలురాయిని అందుకోబోతోంది. నేడు సౌతాఫ్రికాతో జరిగే టీ20 ప్రపంచకప్ మ్యాచ్…
Read Moreఎస్ఐఆర్లో వైఎస్సార్సిపి క్యాడర్ పనితీరు కీలకం
June 22, 2026 | Andhra Pradesh
మాజీ ఎంపి రెడ్డెప్ప పుంగనూరుముచ్చట్లు: ఎన్నికల కమిషన్ చేపట్టిన ఎస్ఐఆర్ (స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో ఓట్లు తొలగిపోకుండ పారదర్శకంగా జాబిత సిద్ధం చేయడంలో వైఎస్సార్సిపి క్యాడర్…
Read Moreమూడు నౌకలను జాతికి అంకితం చేసిన ప్రధాని
June 22, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: మూడు నౌకలను కోల్కతాలో ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. బలమైన సముద్ర శక్తిగా ఎదిగేందుకు భారత్ చేస్తున్న ప్రయాణానికి ఈ నౌకలు మరింత ఊపునిస్తాయని…
Read Moreఒకే కుటుంబానికి చెందిన 4 ఆత్మహత్య
June 22, 2026 | Andhra Pradesh
చిత్తూరు ముచ్చట్లు: ఒకే కుటుంబానికి చెందిన 4 ఆత్మహత్య … తండ్రి దాము తో పాటు భార్య ఇద్దరు పిల్లలు ఆత్మహత్య భార్యకు బ్రెయిన్ క్యాన్సర్ కారణంగా…
Read Moreఎస్వీ ప్రాణదానం ట్రస్ట్కు రూ.కోటి విరాళం
June 21, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: టీటీడీ ఆధ్వర్యంలో నిరుపేద రోగులకు ప్రాణదాతగా సేవలందిస్తున్న శ్రీ వేంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్కు హైదరాబాద్లోని షేక్పేట్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ వ్యవస్థాపకులు, చైర్మన్ అన్నే…
Read Moreయోగతో శారీరక దృఢత్వం – మానసిక వికాసం – అంతరంగ ప్రశాంతత
June 21, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: ప్రతిరోజూ యోగను దినచర్యలో భాగం చేసుకోవాలి : టిటిడి ఈవో ముద్దాడ రవిచంద్ర అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా టిటిడి పరిపాలనా భవనం వెనుకనున్న…
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు
June 21, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం వరకు93,303 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన వారు…
Read Moreప్రశ్నిస్తే ….అక్రమ కేసులు
June 21, 2026 | Andhra Pradesh
నారాయణ పాఠశాల వద్ద విద్యార్థి సంఘాలు ధర్నా పుంగనూరుముచ్చట్లు: అధికార పార్టీకి చెందిన మంత్రికి సంబంధించిన నారాయణ పాఠశాల అక్రమాలను , యాజమాన్యం విద్యార్థులను దోపిడి చేయడంపై…
Read More