Category: Andhra Pradesh
1974 posts
వైకాపా అరాచకాలను ఎండగట్టతాం: చమర్తి
April 14, 2026 | Andhra Pradesh
రాజంపేట ముచ్చట్లు: గత వైకాపా ప్రభుత్వ కాలంలో జరిగిన భూ అక్రమాలు, అరాచకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు…
Read Moreరాయచోటిలో పల్లకి సేవ ఘనంగా నిర్వహణ
April 14, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: రాయచోటి పట్టణంలోని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలో సోమవారం పల్లకి సేవను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానికులతో పాటు కర్ణాటక,…
Read Moreరాష్ట్ర క్రీడా అకాడమీలకు దరఖాస్తుల ఆహ్వానం
April 14, 2026 | Andhra Pradesh
– ఏప్రిల్ 26 నుంచి ఎంపికలు తిరుపతి ముచ్చట్లు: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 2026–27 సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా క్రీడా అకాడమీలలో ప్రవేశాలకు అర్హులైన క్రీడాకారుల…
Read Moreఎయిడ్స్ నియంత్రణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు
April 14, 2026 | Andhra Pradesh
అన్నమయ్య ముచ్చట్లు: ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నమయ్య అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ రాధిక హెచ్చరించారు. సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో…
Read Moreట్రిబ్యునల్ సమావేశాలకు ఆహ్వానం ఇవ్వాలి: గోపాలకృష్ణ
April 14, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లెలో అప్పిలేట్ ట్రిబ్యునల్ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించి తమను ఆహ్వానించాలని ట్రిబ్యునల్ అన్నమయ్య జిల్లా కమిటీ సభ్యుడు ముని గోపాలకృష్ణ జిల్లా కలెక్టర్ను…
Read Moreఅన్నమయ్య జిల్లా బర్డ్ ఫ్లూ నేపథ్యంలో నిషేధిత జోన్ల ప్రకటన
April 14, 2026 | Andhra Pradesh
చిత్తూరు ముచ్చట్లు: బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో అన్నమయ్య జిల్లాలో మూడు, చిత్తూరు జిల్లాలో ఒక గ్రామాన్ని నిషేధిత జోన్లుగా ప్రకటిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ…
Read Moreజలధార ప్రాజెక్టుపై కేంద్ర బృందం అన్నమయ్య జిల్లా లో పర్యటన
April 14, 2026 | Andhra Pradesh
అన్నమయ్య జిల్లా ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా జలధార ప్రాజెక్టుపై అధ్యయనం చేయడానికి కేంద్ర బృందం ఈనెల 16న జిల్లాకు రానుంది. కేంద్ర భూగర్భ జల బోర్డు ఇంజనీర్లతో…
Read Moreగాలివీడు లో విషతుల్య మేతతో 40 గొర్రెల మృతి
April 14, 2026 | Andhra Pradesh
గాలివీడు ముచ్చట్లు: గాలివీడు మండలంలోని నూలివీడు గ్రామంలో విషతుల్య మేత తిని 40 గొర్రెలు మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓర్సు ఆదినారాయణ…
Read Moreసుండుపల్లె సీఐగా క్రిష్ణయ్య నియామకం
April 14, 2026 | Andhra Pradesh
సుండుపల్లె ముచ్చట్లు: సుండుపల్లె సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఎన్. క్రిష్ణయ్యను నియమిస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అక్కడ సీఐగా ఉన్న…
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారు
April 13, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం వరకు 77,743 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…
Read More