April 14, 2026
Explore

Category: Andhra Pradesh

1974 posts

వైకాపా అరాచకాలను ఎండగట్టతాం: చమర్తి

April 14, 2026 | Andhra Pradesh

రాజంపేట ముచ్చట్లు: గత వైకాపా ప్రభుత్వ కాలంలో జరిగిన భూ అక్రమాలు, అరాచకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని తెదేపా నియోజకవర్గ ఇన్‌చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు…

Read More

రాయచోటిలో పల్లకి సేవ ఘనంగా నిర్వహణ

April 14, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు: రాయచోటి పట్టణంలోని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలో సోమవారం పల్లకి సేవను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానికులతో పాటు కర్ణాటక,…

Read More

రాష్ట్ర క్రీడా అకాడమీలకు దరఖాస్తుల ఆహ్వానం

April 14, 2026 | Andhra Pradesh

– ఏప్రిల్ 26 నుంచి ఎంపికలు తిరుపతి ముచ్చట్లు: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 2026–27 సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా క్రీడా అకాడమీలలో ప్రవేశాలకు అర్హులైన క్రీడాకారుల…

Read More

ఎయిడ్స్ నియంత్రణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు

April 14, 2026 | Andhra Pradesh

అన్నమయ్య ముచ్చట్లు: ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నమయ్య అడిషనల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాధిక హెచ్చరించారు. సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో…

Read More

ట్రిబ్యునల్ సమావేశాలకు ఆహ్వానం ఇవ్వాలి: గోపాలకృష్ణ

April 14, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లెలో అప్పిలేట్ ట్రిబ్యునల్ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించి తమను ఆహ్వానించాలని ట్రిబ్యునల్ అన్నమయ్య జిల్లా కమిటీ సభ్యుడు ముని గోపాలకృష్ణ జిల్లా కలెక్టర్‌ను…

Read More

అన్నమయ్య జిల్లా బర్డ్ ఫ్లూ నేపథ్యంలో నిషేధిత జోన్ల ప్రకటన

April 14, 2026 | Andhra Pradesh

చిత్తూరు ముచ్చట్లు: బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో అన్నమయ్య జిల్లాలో మూడు, చిత్తూరు జిల్లాలో ఒక గ్రామాన్ని నిషేధిత జోన్లుగా ప్రకటిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ…

Read More

జలధార ప్రాజెక్టుపై కేంద్ర బృందం అన్నమయ్య జిల్లా లో పర్యటన

April 14, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా జలధార ప్రాజెక్టుపై అధ్యయనం చేయడానికి కేంద్ర బృందం ఈనెల 16న జిల్లాకు రానుంది. కేంద్ర భూగర్భ జల బోర్డు ఇంజనీర్లతో…

Read More

గాలివీడు లో విషతుల్య మేతతో 40 గొర్రెల మృతి

April 14, 2026 | Andhra Pradesh

గాలివీడు ముచ్చట్లు: గాలివీడు మండలంలోని నూలివీడు గ్రామంలో విషతుల్య మేత తిని 40 గొర్రెలు మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓర్సు ఆదినారాయణ…

Read More

సుండుపల్లె సీఐగా క్రిష్ణయ్య నియామకం

April 14, 2026 | Andhra Pradesh

సుండుపల్లె ముచ్చట్లు: సుండుపల్లె సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా ఎన్. క్రిష్ణయ్యను నియమిస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అక్కడ సీఐగా ఉన్న…

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారు

April 13, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం వరకు 77,743 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…

Read More